Category ముఖ్యాంశాలు

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే లక్ష్యం మీ ముంగిట్లో

కెసిఆర్‌ ‌జీవితమే ఒక ఉదాహరణ గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ ‌మీట్‌లో మంత్రి కెటిఆర్‌ ‌సిఎం కెసీఆర్‌ ‌విజన్‌ ‌వల్లే ఎస్‌టి ఎంటర్‌‌ప్రెన్యూర్స్ ‌తయారవుతున్నారు : మంత్రి సత్యవతీ రాథోడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌ ‌జీవితమే ఉదాహరణ అని మంత్రి…

మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి

కేసీఆర్‌ అం‌టే.. కాళేశ్వరం కరప్షన్‌ ‌రావు నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా కేంద్రం సహకారంతో కాంగ్రెస్‌ ‌నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్న కేసీఆర్‌ ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ‌మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వొచ్చిందని..కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ‌బలితీసుకుంటే..ఇప్పుడు…

కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం

దోచుకున్న లక్ష కోట్ల డబ్బులు ప్రజల ఖాతాల్లో వేస్తాం తెలంగాణ సంపద దోపిడికి గురవుతుంది పోటీ దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య   కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం రూ .500 కే వంటగ్యాస్‌ ‌సిలిండర్‌ ఏఐసిసి నాయకుడు రాహుల్‌ ‌గాంధీ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌ ‌వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించిన…

కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…

కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌ ‌వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ…

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

కెటిఆర్‌ ‌కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్‌ ‌నుంచి కామారెడ్డి వెళ్తున్న క్రమంలో మెదక్‌ ‌జిల్లా మనోహరాబాద్‌ ‌మండలం కాళ్లకల్‌లో ఏర్పాటు చేసిన చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ…

గొల్ల కుర్మ సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ ‌పెద్ద పీట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 01:‌గొల్ల కుర్మ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పిట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలో మహే శ్వరం, అమీర్‌పేట్‌  ‌గొల్ల కుర్మ యాదవ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి, మహేశ్వరం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ……

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు •నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు •రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం  తథ్యం •దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్‌ ‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 01 :  ‌వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో…