Category ముఖ్యాంశాలు

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి…

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్..

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్.. లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగమునిర్వహించారు.శతచండీ యాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము,…

ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడిపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నారు

చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్ష నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. సీనియర్‌ ‌నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.…

రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్‌ ‌ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్‌ ‌తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఇం‌కా సాక్షాలు కావాలా రాహుల్‌ : ఎం‌పి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31…

అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వొస్తారు.. మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్‌ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌ ‌ను చూసి, కారు గుర్తుకు…

అంతా ఉత్కంఠత… ప్రత్యర్థే అభ్యర్థి అవుతాడా ?..:నేడు సుప్రీమ్ కోర్ట్ తీర్పు

సుప్రీమ్‌ కోర్టులో నేడు వనమా కేసు విచారణ జరపనున్న త్రి సభ్య ధర్మాసం వనమా రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబం సంచనలాకు వేదికగా నిలుస్తూ దేశవ్యాత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు కేసుపై సుప్రీం కోర్టులో…

దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దారుణం

మేం తలచుకుంటే దుమ్ము కూడా మిగలదు ప్రజాశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్‌ ‌‌విమర్శలు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ,జుక్కల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.…

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే..కోదండరామ్‌ ‌సహకారం అవసరం..

ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కలిసి పనిచేస్తాయి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై పదేళ్లుగా కోదండరామ్‌ ‌పోరాటం వొచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరామ్‌ ‌సహకారం అవసరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం…

తొమ్మిదేండ్ల నుంచి కరువు లేదు…కర్ఫ్యూ లేదు…

నారాయణ ఖేఢ్‌ ‌దశ, దిశ మారిపోయింది నారాయణఖేడ్‌ ‌చరిత్రలో భూపాల్‌ ‌రెడ్డి మంచి నాయకుడు…మీ కోసం పరితపిస్తాడు ఆశీర్వదించండి..పెద్ద మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్‌కు వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి కాంగ్రెస్‌ ‌దద్దమ్మలు గెలువడం చేతకాక దాడులు చేయిస్తున్నరు అట్లా చేయాలనుకుంటే మేం చేయలేమా..? నారాయణఖేడ్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నారాయణఖేడ్‌,…