Category ముఖ్యాంశాలు

తెలంగాణలో దొరల సర్కారుకు ప్రజల సర్కార్‌కు మధ్య యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే సంగారెడ్డి విజయభేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణలో దొరల సర్కార్‌కు ప్రజల మధ్య యుద్ధం జరుగుతోందని…

దేశంలో భయంకరమైన ఫాసిస్టు వాతావరణం పెరుగుతుంది

•రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది •నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు •రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని,…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ  ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌  సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…

కెసిఆర్‌, కెటిఆర్‌ దమ్ముంటే కర్ణాటకకు రండి

ఐదు గ్యారంటీల అమలును చూపిస్తాం  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ దమ్ముంటే కర్ణాటక కు రండని ఐదు గ్యారంటీల అమలుని నిరూపిస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…

మోదీ, కెసిఆర్‌…ఇద్దరూ ఒక్కటే

హైదరాబాద్‌ ‌రోడ్‌ ‌షో ప్రచార సభలలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ.. బిడ్డ కోసమే కేసీఆర్‌…

దిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

జుక్కల్‌/‌కల్వకుర్తి, ప్రజాతంత్ర,నవంబర్‌ 25 : ‌రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్‌,  ‌దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ…

కెసిఆర్‌ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్‌ ‌మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌: ‌కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి…

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే

రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్‌, ఎంఐఎం ‌పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ ‌కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్‌,…