Category ముఖ్యాంశాలు

సిడ్నీ దాడి ఉగ్రవాది సాజిత్‌కు భారత పాస్‌పోర్టు

– హైదరాబాద్‌ ‌వాసిగా పేర్కొన్న పోలీసులు – స్టూడెంట్‌ ‌వీసాపై వెళ్లి ఆస్ట్రేలియాలోనే నివాసం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆ‌స్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అ‌క్రమ్‌ (50) ‌వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు  ఆస్ట్రేలియా…

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం

– ఎవ‌రు స‌ర్పంచ్‌గా గెలిచినా న్యాయం చేస్తాం – అన్ని గ్రామాల‌ను స‌మానంగా అభివృద్ధి చేస్తాం – విజ‌న్ డాక్యుమెంట్‌తో రూ.5.75ల‌క్ష‌ల కోట్ల‌ పెట్టుబ‌డులు – 2047 నాటికి 1.39ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుదుత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు – స‌ర్పంచ్‌ల అభినంద‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: పంచాయ‌తీ ఎన్నికల్లో ఇప్పటికే 85…

పోలీసులకు చిక్కిన 16మంది మావోయిస్టులు

– పట్టుబడ్డ వారిలో కీలక నేత చొక్కారావు? ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేకమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మృతిచెందగా, భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మావోయిస్టు కీలక నేత పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అధినేత చొక్కరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని…

బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం 21కి వాయిదా

Will the warangal meetig give strength to the BRS?

– వెల్లడించిన పార్టీ నేత హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత హరీష్‌రావు వెల్లడించారు. ఈ నెల 19తో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనున్న…

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి

– విజన్‌-2047 డాక్యుమెంట్‌పై సోనియా ఆకాంక్ష న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో మంగళవారం…

‘విజయ్‌ దివస్‌’ గర్వించదగిన రోజు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – గవర్నర్‌తో కలిసి అమర జవాన్లకు నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆనాటి భారత సైనికులు ధైర్య సాహసాలతో పాకిస్థాన్‌పైఊ యుద్ధం చేసి దానినుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన రోజు విజయ్‌ దివస్‌ అని, ఈరోజు చరిత్రలో గర్వించదగిన, గుర్తుంచుకోదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి…

పేద‌ల పొట్ట కొట్టాల‌న్న‌దే కేంద్రం ఉద్దేశం

– ఎంజీఎన్ ఆర్ఈజీఏ పేరు మార్చొద్దు – ఇది మ‌హాత్ముని ఆలోచ‌న‌ల‌కు విరుద్ధం – కేంద్రం నిర్ణ‌యాన్ని మార్చుకోవాలి – మంత్రి సీత‌క్క డిమాండ్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీ రాజ్,…

పంచాయతీ రెండు విడ‌తల్లో కారు వెనుకబాటు

– మూడవ విడ‌తపై ప్రత్యేక దృష్టి (మండువ రవీందర్‌రావు) ఇప్పటివరకు జరిగిన రెండు విడుతల పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన మేరకు పంచాయతీలను గెలుచుకోలేకపోయింది. చాలా వరకు ఒకటి రెండు నుంచి పది వోట్ల తేడాతో రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వొచ్చింది. దీంతో మూడవ, చివరిసారి జరిగే…

తక్కువ స్థానాలతో బీజేపీకి పరాభవం

– 3,911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతమే – కేవలం 236 స్థానాల్లోనే విజయం – రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిదిమంది ఎంపీలు ఉన్న బీజేపీ పల్లెపోరులో మాత్రం పట్టు కోల్పోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు…