Category ముఖ్యాంశాలు

ఉద్యోగాల భర్తీకి చర్యలు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:  టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నారు. గాంధీభవన్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి…

ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్‌ ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ప్రజాపాలన దరఖాస్తుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌పై పడిపోయిన అభయ హస్తం దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి…

కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌…

గోద్రెజ్‌ అగ్రోవెట్‌ విస్తరణకు పూర్తి సహకారం

కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి09: గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ ప్రతినిధి బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో భేటీ అయింది.మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం సింగ్‌ యాదవ్‌ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు…

పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మహబూబ్‌నగర్‌,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.…

కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే వేధింపులు

కెసిఆర్‌ తలచకుంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లో ఉండేవారు ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ…

గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌…

కాంగ్రెస్‌ పాలనలో అబద్దాల ప్రచారం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ నేతలు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై…

ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్‌ సబ్‌కమిటీ

ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్‌ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…