Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

తెలంగాణలో ఆగని కొరోనా ఉధృతి

కొత్తగా మరో 5,892 కొరోనా కేసులు నమోదు  46 మంది మృతి చెందినట్లు వెల్లడి బెల్లంపల్లిలో తాజాగా మరో ఇద్దరు మృతి గాంధీలో రోగులకు చికిత్సలు అందడం లేదని బంధవులు ఆందోళన తెలంగాణలో కొరోనా కేసులు తగ్గడం లేదు. రోజువారి కేసులు ఆరువేలకు…
Read More...

దురంతో, రాజధాని, శతాబ్ది, వందేభారత్‌ ‌రద్దు

దేశంలో కొరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్‌ ‌కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ‌విధించగా.. మరికొన్ని చోట్ల నైట్‌ ‌కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలు అమలువుతున్నాయి. అలాగే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ ‌నెగెటివ్‌ ‌పరీక్ష సర్టిఫికెట్‌…
Read More...

వ్యాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడెసివిర్ తక్షణమే సమకూర్చండి ..!

ప్రధాన మంత్రి మోడీ తో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష సీఎం రాష్ట్రంలో నెలకొన్న కొరోనా పరిస్థితులను గురువారం సమీక్షించారు రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి…
Read More...

ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు  కొరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు.…
Read More...

లాక్ డౌన్ తో సంక్షోభం ..!

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది అందుకే విధించాం ..: సిఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం మాట్లాడుతూ... ‘‘లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో మోస్ట్ హాపెనింగ్ స్టేట్ కావడం…
Read More...

తెలంగాణ పోలీసు..’సేవా ఆహార్‌.!

వాట్సాప్‌ ‌నంబర్‌ ‌తో కోవిద్‌ ‌బాధితులకు ఉచిత ఆహరం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,లీడ్‌ ‌లైఫ్‌ ‌ఫౌండేషన్‌,‌స్విగ్గి,బిగ్‌ ‌బాస్కెట్‌మరియుహోప్‌ ‌సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కోవిడ్‌ ‌బాధితుల కోసం ‘‘ఉచిత…
Read More...

జర్నలిస్టులను కోవిడ్‌ ‌యోధులుగా గుర్తించాలి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రెస్‌కౌన్సిల్‌ ‌సిఫారసు జర్నలిస్టులను కొవిడ్‌ ‌యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర…
Read More...

జూన్‌1‌న కేరళను తాకనున్న రుతుపవనాలు

వాతావరణ శాఖ వెల్లడి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అనకున్న ప్రకారమే జూన్‌ 1‌న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు పేర్కొంది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేసింది. అయితే, ఇది…
Read More...

స్వల్ప లక్షణాలు ఉంటే కొరోనా టెస్ట్ ‌చేయించుకోవాలి ..!

ర్యాపిడ్‌ ‌ఫీవర్‌ ‌సర్వేను ఆకస్మిక తనిఖీ చేసిన సిఎస్‌ నగరంలోని బొగ్గులకుంట అర్బన్‌హెల్త సెంటర్‌ ‌తనిఖీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతోన్న ర్యాపిడ్‌ ‌ఫీవర్‌ ‌సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ఆకస్మికంగా…
Read More...

మీడియా నియంత్రణ తిరోగమన చర్య ..!

మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించొద్దని ఆదేశించలేం మద్రాస్‌ ‌హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం వెల్లడి సుప్రీంలో ఇసికి చుక్కెదురు మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.…
Read More...