Category ముఖ్యాంశాలు

వైద్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి

హెల్త్‌…కేర్‌, టూరిజం, స్కిల్లింగ్‌లో అవకాశాలు ద స్కిల్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ జిల్లా హాస్పిటళ్లను మల్టీ స్పెషాలిటీలుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు కాంగ్రెస్‌ చొరవతోనే హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు బయో ఏషియా సదస్సులో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి…

మార్చి 1న ‘చలో మేడిగడ్డ’

KTR

కాళేశ్వరంపై రేవంత్‌ కుట్రలు బహిర్గతం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్‌ నేతల ప్లాన్‌ మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌…

సోనియ‌మ్మ మాట శిలాశాస‌నం…

 హామీలు అమ‌లు చేస్తున్నాం… ఇందిర‌మ్మ క‌మిటీల‌తో ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ ప‌థ‌కాలు చీక‌ట్లో క‌లిసి.. పొద్దునే కొట్లాడుకున్న‌ట్లు మోదీ, కేడీ నాట‌కాలు… జ‌న‌జాత‌ర స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక సీటైనా గెల‌వాల‌ని కేటీఆర్‌కు స‌వాల్‌ చేవెళ్ల‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27:  ప్ర‌తి గ్రామంలో వివిధ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అయిదుగురితో క‌లిపి ఇందిర‌మ్మ…

తిరుపతి లో ‘మూడు దారులు’ పుస్తక పరిచయం

తిరుపతి: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన “మూడు దారులు” పుస్తక పరిచయ కార్యక్రమంలో వక్తలు ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే సారి రాజకీయాలలోనూ, శాసనసభ లోనూ అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్…

జూబ్లీహిల్స్ టీటీడీ లో మార్చ్ 7 నుంచి 17 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు

•ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడి •తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో బ్ర‌హ్మోత్స‌వాలు •భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 4వ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు 2024 మార్చ్ 7 వ తేదీ నుండి 17వ తేదీ వరకు…

పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత

పచ్చని అడవులు, పర్యావరణంతోనే మనుగడ మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం…సమస్యలుంటే స్వేచ్ఛగా చెప్పండి అటవీ రక్షణ ప్రధాన విధి…అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ ఉన్నత స్థాయి సమీక్ష ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ తేనెటీగల కేంద్రం ‘‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’’ను ఆవిష్కరించిన మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ప్రకృతే…

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రేపు 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు.…

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం

అభివృద్ధి పేరుతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కుంగిపోయిన మేడిగడ్డను ఎలా బాగుచేయాలో చెప్పరు.. బిజెపి, బిఆర్‌ఎస్‌ నేతల ఎజెండా కాంగ్రెస్‌ను తిట్టడమే మోదీనే మరోమారు ఎందుకు ఎన్నుకోవాలో వారు చెప్పాలి సింగరేణి కార్మికులకు కోట బీమా పథకం ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌..తన పదేండ్లలో ఎన్నడూ…