Category ముఖ్యాంశాలు

పోరాటాల గ‌డ్డ‌లో అనుకున్న అభివృద్ధి లేదు

– ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నిధులు – నీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి – బాస‌ర ఐఐఐటీలో యూనివ‌ర్సిటీ ఏర్పాటు – జిల్లా రైతుల‌ కోసం తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టు – జిల్లాకు ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక‌వాడ‌ – నిర్మ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే త‌న‌కు…

జైపాల్‌రెడ్డికి ఘన నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని ఆయన సమాధి స్ఫూర్తి స్థల్‌ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం పుష్ప గుచ్ఛాలుంచి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం…

వైభవంగా కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాలు

– స్వామిని దర్శించుకున్న మంత్రులు సురేఖ, పొన్నం – బండ్లు కట్టి భారీగా తరలివచ్చిన భక్తజనం హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతు న్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కోనేరులో…

అసెంబ్లీ స్పీకర్‌కు మరో రెండు వారాల గడువు

– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంలో విచారణ, వాయిదా న్యూదిల్లీ, జనవరి 16 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేపట్టిన పక్రియపై రెండు వారాల తరువాత అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు…

తెలంగాణలో తొలిసారిగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌

– పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రారంభించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణలో తొలిసారి సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ షో జరగనుంది. పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ షోను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల…

లైఫ్ సైన్స్ రంగంలో వేగంగా మార్పులు

– తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 – దావోస్‌లో ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి – తొలిసారి  గ్రోత్-ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్-అప్ తయారీ కేంద్రం  -హైద‌రాబాద్‌లో డ‌బ్ల్యుహెచ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 14: అధునాతన చికిత్సలు, డేటా ఆధారిత పరిశోధనలు, ప్రిసిషన్ మెడిసిన్, సస్టైనబిలిటీ వంటి అంశాల ఆధారంగా…

72 ఏళ్లకోమారు మారుతున్న సంక్రాంతి తేదీ

– 14 నుంచి 15కు ఎందుకు మారింది? – భూ భ్రమణంలో మార్పులే అసలు కారణం – 2081 నుండి జనవరి 16న సంక్రాతి పండుగ! హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్‌, ‌లోహ్రీ, మాఘ…

చైనా మాంజాతో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

– ఒక‌రు సంగారెడ్డిలో, మ‌రొక‌రు బీద‌ర్ వ‌ద్ద‌ – ఉరితాళ్లుగా చైనా మాంజా – మెడ‌కు కోసుకుపోవ‌డ‌మే కార‌ణం – మృతుల కుటుంబాల్లో విషాదం సంగారెడ్డి/బెంగ‌ళూరు, ప్రజాతంత్ర, జనవరి14:  రెండు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో చైనా మాంజా మెడ‌కు త‌గిలి ఇద్ద‌రు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ప‌రిణామాల‌తో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెల‌కొంది. సంగారెడ్డి…

ఏపీలో పలు ప్రాంతాల్లో కోడి పందేలు

– భారీగా తరలిచ్చిన తెలుగు రాష్ట్రాల వీక్షకులు – ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు – ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర నేతల రాకతో హడావుడి విజయవాడ, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో…