Category ముఖ్యాంశాలు

ప్రాజెక్టుల్లో దాగి ఉన్న పాలమూరు బిడ్డల శ్రమ

– బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం – పదేళ్లపాటు ప్రాజెక్టులు కట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం – రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన – చదువే అన్నిటికీ మూలం – జిల్లా అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్‌ మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 17:…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు బీజేపీ సంసిద్ధం

– కేంద్ర నిధుల‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి – సీఎంకు దిల్లీ వెళ్ల‌డంతోనే స‌రిపోతోంది.. – పాల‌న‌పై దృష్టి పెట్ట‌డంలేదు – రాష్ట్రాభివృద్ధి మోదీతోనే సాధ్యం – విజ‌య్ సంక‌ల్ప్ స‌మ్మేళ‌నంలో అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చు.. ఆ ఎన్నికలకు…

మేడారం ట్రస్ట్‌ బోర్డు నియామకం

– చైర్మన్‌ ఇర్ఫ సునీల్‌ దొర సహా 15మంది డైరెక్టర్ల ప్రమాణం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్‌ బోర్డును ప్ర‌భుత్వం శ‌నివారం నియ‌మించింది. ఈమేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్‌ దొర, మరో 15మందిని డైరెక్టర్లుగా నియమించారు. బోర్డు సభ్యులతో మేడారం ఆలయ‌ కార్యనిర్వహ‌ణ‌ అధికారి…

మేడారంలో ముందే మొదలైన సందడి

– పది రోజుల ముందే పోటెత్తిన భక్తులు – జనసంద్రంగా పరిసరాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ – జంపన్న వాగులో పుణ్య స్నానాలు – గద్దెల వద్ద భక్తుల కోలాహలం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో…

కేసీఆర్ ప్రాజెక్టుల‌కు స్టిక్క‌ర్లు వేసుకుంటున్న సీఎం

– రెండేళ్ల పాల‌న‌లో ఏం చేశారు? – కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుల‌కు రిబ్బ‌న్ క‌టింగ్ త‌ప్ప‌ – క్రెడిట్ కొట్టేయ‌డంపై వున్న శ్ర‌ద్ధ భూసేక‌ర‌ణ‌ మీద లేదు – ప్ర‌జ‌ల మ‌నోఫ‌ల‌కాల‌పై ముద్ర వేయాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్…

మెట్రో రెండో దశకు కేంద్రం సుముఖం

– ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ లావాదేవీలు పూర్తి చేయండి – రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి సభ్యులతో కమిటీ – సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్…

విద్యార్థుల త్యాగాల‌తోనే తెలంగాణ‌

– యువ‌త గురించి గ‌త ప్ర‌భుత్వం ఆలోచించ‌లేదు – 14 ఏళ్ల‌పాటు గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు – 731 ఉద్యోగాల‌కు 5ల‌క్ష‌ల‌మంది ద‌ర‌ఖాస్తులు – చిత్త‌శుద్ధి వున్న‌వాళ్ల‌నే టీజీపీఎస్సీలో నియ‌మించాం – నాణ్య‌మైన విద్య‌పై దృష్టి – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – 1370 మందికి నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: పుట్టిన…

సంక్రాంతి సంబురాల్లో హరీష్ రావు

– పట్నంలో పతంగులు ఎగుర‌వేస్తూ సంద‌డి – చైనా మాంజా వద్దంటూ సూచన – యువత ఆటల్లో రాణించాలి – రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలి – మాజీ మంత్రి ఆకాంక్ష‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

రిజిస్ట్రేషన్‌లలో మాయాజాలం

– రూ.3.90 కోట్ల మేర‌ ప్రభుత్వ అదాయానికి గండి – 15మంది నిందితుల అరెస్ట్‌ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 16 : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో కుంభకోణంలో ప్రభుత్వ…