Category ముఖ్యాంశాలు

రోశయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌

పోటీ పడి స్పీచ్‌ ఇవ్వడంలో ఆయనే మాకు స్ఫూర్తి నగరంలో ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే నాడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌…

రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు..

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04: ఆర్టీసీ వ్యవస్థలో 10-15  సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపో లు ఏర్పాటు చేస్తున్నా మని రవాణా, బిసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడించారు. రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు  సంతృ ప్తిస్తోందని అన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల…

బొటానికల్‌ ‌గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవాలు

ఎకో టూరిజం డెవలప్‌ ‌మెంట్‌ ఆఫీస్‌ ‌కు శంకుస్థాపన.. వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్‌ ‌వైల్డ్ ‌లైఫ్‌ ‌సఫారీ, ఎఆర్‌ ‌విఆర్‌ ‌బిల్డింగ్‌ ‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4 :‘‘‌ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’’లో భాగంగా తెలంగాణ అటవీశాఖ  కోట్ల విజయ భాస్కర్‌ ‌రెడ్డి బొటానికల్‌ ‌గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

కౌలురైతుకు ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ 22 లక్షల కౌలు రైతులు ఉన్నారని రేవంత్ చెప్పారు ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మహిళా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి మహిళా కిసాన్ అధికార మంచ్ జాతీయ నాయకురాలు డాక్ట‌ర్‌ రుక్మిణీ రావు ముషీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : కౌలు రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు…

Earthquake in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquake

ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు కోల్ బెల్టులో ఆందోళన 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు…

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్…

శ్రీకాంత్‌చారి అమరత్వం ఎంతో గొప్పది: కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్‌ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి…

తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్‌ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…

భవనాలు, లే ఔట్లకు ఇక సులభంగా అనుమతులు

బిల్ట్‌ నౌ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వం రియల్‌ రంగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం నిబంధనలు సరళతరం చేశాం: ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్‌ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్‌ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన యాప్‌తో…