Category ముఖ్యాంశాలు

స్థితప్రజ్ఞుడు వాజ్‌పేయి

సుస్థిర పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించేది బిజేపినే.. శతజయంతి ఉత్సవాల్లో మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తన స్థితప్రజ్ఞతతో దేశానికి సుస్థిర పాలన అందించారని బిజెపి సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు…

మానవత్వమే యేసు చూపిన మార్గం: డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికిమార్గ దర్శకంగా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  విశ్వ మానవులకు ప్రేమ సౌభా తృత్వం పంచిన యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయని అన్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా  క్రైస్తవులకు…

విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో క్రిస్టియన్‌ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. క్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. ఏ నేరం చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని ప్రభువును వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు అని కేసీఆర్‌ కొనియాడారు. పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గమన్నారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరికీ యేసు బోధనలు అనుసరణీయమని అన్నారు. ద్వేషంతో నిండిపోతూ రోజు రోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని కేసీఆర్‌ తెలిపారు. గంగా జమున సంస్కృతి ఫరిడవిల్లేలా, మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరించి చూపిందన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో క్రిష్టియన్‌ మైనారిటీలకు ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, పలు కానుకలను అందిస్తూ క్రిస్మస్‌ పర్వదినాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని కేసీఆర్‌ గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత  కెసిఆర్‌ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో క్రిస్టియన్‌ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.…

యేసుక్రీస్తు బోధనలు మానవాళికి దిక్సూచి

CM Revanth wishes Christmas whises

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి  క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూ చిగా నిలు స్తోం దన్నారు. ఇతరుల…

సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్‌ ‌క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి మహంతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌24:‌సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ ‌క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్స్ ‌వింగ్‌ ‌పై ఎక్కువ దృష్టి…

విద్యార్థుల‌తో స‌ర‌దాగా కాసేపు..

ఆట‌ల పాట‌ల‌తో సంద‌డి చేసిన మంత్ర పొన్నం పిల్ల‌ల‌తో కలిసి భోజనం లక్ష్య సాధ‌న‌లో ముందుకు వెళ్లాల‌ని ఉద్బోధ‌ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24 : హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంగ‌ళ‌వారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థినులంద‌రినీ…

కూల్చివేతలు, అరెస్టులు తప్ప ఏమున్నాయ్  

KTR

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటూ ప్రశ్నించారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు,…

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ‌కొర్రీలు: మాజీ మంత్రి కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : ‌ధాన్యం కొనుగోళ్ల కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ సవాలక్ష కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేస్తోంద‌ని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌తీరు ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం…

సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే యత్నం

సంధ్య థియేట‌ర్‌ ఘటన అందరికీ గుణపాఠం కావాలి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: తొక్కిసలాట ఘ‌ట‌న‌లో  మృతిచెందిన రేవ‌తి కుటుంబానికి అల్లు అర్జున్ అండ‌గా నిల‌వాల‌ని, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా ఆయ‌నే భరించాలని  ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. కిమ్స్‌…