Category ముఖ్యాంశాలు

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్‌ విధ్వంసం

ఆభూములపై సుప్రీంకోర్టులో కేసులున్నాయి చదును పేరుతో కోర్టు ధిక్కారణ భూముల వేలం ప్రక్రియతో కాంగ్రెస్‌ అరాచకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం కాంగ్రెస్‌ ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు…

రణరంగంగా హెచ్‌సీయూ

400 ఎకరాల భూమి విషయంలో వివాదం కంచ గచ్చిబౌలి భూములను రక్షించాలని విద్యార్థులు ఆందోళన వర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతల యత్నం అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్ కు తరలింపు యూనివర్సిటీ వద్ద  ఉద్రిక్తత హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసుల మోహరింపు కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  వద్ద ఉద్రిక్తత పరిస్థితులు…

ప్రజలకు సంపద సృష్టించడానికే మా ప్రయత్నం

అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం.. ప్రశంసించాల్సింది పోయి విమర్శలా? అందుకే కంచగచ్చిబౌలిలోని భూమిని టీజీఐఐసీకి అప్పగించాం.. ఆ భూములకు హెచ్ సీయూకు సంబంధం లేదు.. పదేళ్లలో గత పాలకులు ఈ భూమి కాపాడకుండా గాలికొదిలేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం…

హెచ్‌సియూ భూ వివాదంపై సర్కారు ఫోకస్

మంత్రులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష ‌హెచ్‌సియూ భూ వివాదంపై వొస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం రేవంత్‌ అధ్యక్షతన పలువురు మంత్రులు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పూర్వాపరాలను చర్చించారు. అనంతరం మంత్రులు భట్టి, శ్రీధర్‌…

‌నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యం

•గతంలో ఉన్న రేషన్‌ ‌బియ్యం మాఫియాను అరికట్టాం.. •ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి ,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయ డమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిం చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదినం కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ ‌మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ ‌ప్రార్థనలు చేశారు.…

ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే…

ప్రాజెక్టులో సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూమి లేదు •అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు •స్పష్టం చేసిన టిజిఐఐసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

నిరుద్యోగ యువత కోసం భారీగా పెట్టుబడులు

˜రాజీవ్‌ యువ వికాసం పథకానికి 10 వేల కోట్లు ˜ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి ˜వీడియో కాన్ఫరెన్స్‌ లో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31 :  రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ…