Category ముఖ్యాంశాలు

ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుందంటూ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో…

తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలుగువారందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ…

మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ

– డిపిఆర్‌ ‌లేదు..ప్రణాళిక లేకుండా ఎలా? – మూసీ ప్రక్షాళనపై స్పష్టత లేని ప్రభుత్వం – పేదల ఇళ్లు కూల్చివేత దారుణం – బఫర్‌ ‌జోన్‌ ‌నిర్ణయంలోనూ అస్పష్టత – అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై నిలదీసిన ‌కెటిఆర్‌ -‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి18: మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత…

మక్కలు మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?

– రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్‌ చెల్లించాలి – ప్రభుత్వ తీరుతో రైతులకు తీవ్ర నష్టం – గన్‌పార్క్ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన – అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలతో మార్షల్స్ ‌దురుసు ప్రవర్తన ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా…

మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్టుమెంట్

– కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి కౌంట‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత.. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీపై బీఆరఎస్ వర్కింగ్…

వడ్డీ లేని రుణాలపై భట్టి అబద్ధాలు

– అవి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా – మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం – ఫార్మా సిటీ భూములు రియల్ ఎస్టేట్‌కా.. – ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు – గవర్నర్ ప్రసంగం, పాలనా వైఫల్యాలపై కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మహిళలకు రూ.57 వేల కోట్ల…

ఏప్రిల్, మేలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

– వీటి మంజూరు నిరంతర ప్రక్రియ – వచ్చే మూడేళ్లలో పట్టణాల్లో ప్రతి వార్డులో .. – శాసన మండలిలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు…

ఖర్గేను కలిసిన సీఎం, టీపీసీసీ చీఫ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో కలుసుకున్నారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు…

సిక్స్ ‌ప్యాక్‌ ‌ఫైల్‌ ఎక్కడ పోయింది?

– సీఎం సంతకానికే దిక్కలేకపోతే ఎలా – హామీలను తుంగలో తొక్కింది నిజం కాదా – గవర్నర్‌ ‌ప్రసంగంలోనే తప్పులు దొర్లితే ఎలా – ఐటి సెక్రటరీ ఎవరో వారిని తొలగించండి – దిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చి వస్తున్నారు – 420 వరల్డ్ ‌కప్‌ ‌పెడితే కాంగ్రెస్‌ ‌ఫస్ట్ ‌వస్తుంది – ధన్యవాద తీర్మానంపై…