Category ముఖ్యాంశాలు

ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

Union Minister Kishan Reddy

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి •ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు •కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే  వోటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.…

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

•ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ •పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌5: ‌రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. ఇండియా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ‌ప్రతినిధుల సదస్సులో పార్క్ ‌హయత్‌ ‌లో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు.…

రామయ్య పెళ్లి కొడుకాయెనే..

భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం ˜మిథిలా మైదానంలో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు ˜రేపు మహా పట్టాభిషేకం.. భారీగా తరలివస్తున్న భక్తజనం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : భద్రాద్రికి రాములోరి పెళ్లి  కళ వొచ్చేసింది. కల్యాణోత్సవం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక…

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

survey should be completed within the time limit says cm revanth reddy

˜సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  5 :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్‌ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి…

కొత్తగూడెంలో ఎర్త్ ‌సైన్స్ ‌యూనివర్సిటీ

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆమోదం •మైనింగ్‌ ‌కళాశాలను ఎర్త్ ‌సైన్సెస్‌ ‌గా అప్‌ ‌గ్రేడ్‌ •అభివృద్ధి దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా •ఫలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి •భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ •జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడేనికి ఖ్యాతి •సీఎం రేవంత్‌ ‌కు తుమ్మల ధన్యవాదాలు ప్రజాతంత్ర నెట్‌ ‌వర్క్ : ‌భద్రాద్రి కొత్తగూడెం…

సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూములపై అసత్య ప్రచారం

సోషల్‌ ‌మీడియాలో ఫేక్‌ ‌వీడియోలపై ఆగ్రహం •ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్యానికే సవాలుగా మారిందని వ్యాఖ్య •ఫేక్‌ ‌కంటెంట్‌ ‌తయారీపై విచారణకు ఆదేశించండి.. •సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగాన్ని బలోపేతం చేయాలి. •మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5: ‌హైదరాబాద్‌ ‌యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్‌ ‌మీడియా నెట్‌…

ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు నం.1

రాష్ట్ర  ఎమ్మెల్యేల ప‌నితీరుపై… పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ స‌ర్వే తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ కు  చెందిన సంగారెడ్డి శాసనభ్యులు…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…