Category ముఖ్యాంశాలు

రాహుల్ గాంధీపై ఆదరణను ఓర్వలేకే అక్రమ కేసులు

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఈడీ కార్యాలయం వద్ద ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను  చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని టీపీసీసీ…

వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై  వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి…

విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలి

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ప్రత్యేక విద్యావిధానం తయారు చేసుకోవాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అంగన్వాడీల ద్వారానే ప్రాధమిక విద్య : ప్రొఫెసర్ రమా మేల్కొటే జాతీయ విద్యా విధానం ఇల్లీగల్ పాలసీ : ప్రొఫెసర్ శాంతా సిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : అధికారం, సంపద, జ్ఞానం గ్రామస్థాయి…

తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్..

రేవంత్  అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఇటీవల విడుదలైన కాగ్ నెలవారీ   గణాంకాల  ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల…

రాజీవ్ యువ వికాసం ఒక గేమ్ చేంజర్

యువకుల జీవితాల్లో మార్పు.. బ్యాంకర్లకూ మంచి పేరు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16:  రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని…

ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి..

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.  కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు  పార్టీ వర్కింగ్‌…

గచ్చిబౌలి భూములపై వీడియో షేర్‌

‌సీనియర్‌ అధికారి స్మితాకు పోలీసుల నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌16 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక,  సాంస్కృతిక  శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ స్మితా సబర్వాల్‌కి రాష్ట్ర పోలీసుల నుంచి నోటీసు అందింది. దీనికి కారణం స్మితా సబర్వాల్‌ ‌సామాజిక మాధ్యమాల్లో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన…

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిపై ఆగ్రహం

నేడు ఈడీ కార్యాలయం ముందు ధర్నా పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌16:‌ సోనియా, రాహుల్‌లపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ…

సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

కంచ గచ్చిబౌలిలో విధ్వంసం ఎంత భయంకరమైందో తేలింది.. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…