రాహుల్ గాంధీపై ఆదరణను ఓర్వలేకే అక్రమ కేసులు

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఈడీ కార్యాలయం వద్ద ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని టీపీసీసీ…








