Category ముఖ్యాంశాలు

ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు..

వడ్ల కొనుగోళ్ళకు సర్వం సిద్ధం చేశాం.. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలు 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 :  రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో…

జెఈఈ లో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

అడ్వాన్స్ కు అర్హత పొందిన 525 మంది గురుకుల చరిత్రలోనే కొత్త రికార్డు  హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 19: కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్‌ 2025 లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్‌…

మేం ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం..

ఫార్మా, ఐటీ రంగాల్లో గణనీయమైన పురోగతి దిల్లీ పరిస్థితులు చూసి  గుణపాఠం తెచ్చుకోవాలి మూసీరివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధికి కొందరు అడ్డు జపాన్‌ ‌తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీపడుతోందని  సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్‌ ‌పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. ‌శనివారం…

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

ఉరుములు, మెరుపులతో పడే అవకాశం భారత వాతావరణ విభాగం హెచ్చరికలు ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 19 :‌తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్‌ ‌మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోనున్నట్లు  తెలిపింది.…

ఉద్యమకారులను గుర్తించాల్సిందే..

ప్రజా ఉద్యమాలతోనే  తెలంగాణ సాధ్యమైంది.. న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు హైదరాబాద్,…

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు రెండు ప్రముఖ జపనీస్ సంస్థలతో ఒప్పందాలు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో అవకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19:  తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం రేవత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18:‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్‌ ఇం‌పీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…

మజ్లిస్‌ ‌పార్టీ ఉచ్చులో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌

మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా ఎమ్మెల్సీ ఎన్నికల  సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18: ‌ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి.. ప్రజల రక్తం తాగిన మజ్లిస్‌ ‌పార్టీకి కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు జీ హుజూరంటున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు…

దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు

రోహిత్‌ ‌వేముల చట్టాన్ని రూపొందించండి కర్ణాటక  సిఎం సిద్దరమాయ్యకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  లేఖ   న్యూదిల్లీ,ఏప్రిల్‌18: . గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ ‌వేముల పేరును చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను…