ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు..

వడ్ల కొనుగోళ్ళకు సర్వం సిద్ధం చేశాం.. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలు 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 : రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో…








