Category ముఖ్యాంశాలు

గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక శాఖ‌

గిరిజ‌నుల అస్తిత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి మంత్రి సీత‌క్క‌ లోకేశ్వ‌రం (నిర్మ‌ల్ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, మే 27:  త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ను ఏర్పాటు చేసి గిరిజన జాతుల, తెగల అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister…

తుది ద‌శ‌లో ఔట‌ర్ రింగ్‌రోడ్డు-కొండాపూర్ ఫ్లైఓవర్

Outer Ring Road-Kondapur Flyover

జూన్‌లో ప్రారంభించ‌నున్న సి.ఎం.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మే 27:   ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లైఓవర్ (Outer Ring Road-Kondapur Flyover ) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వొస్తే  హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు…

సింగరేణి జాగృతి ఆవిర్భావం -మంగ‌ళ‌వారం ప్రారంభించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

సింగ‌రేణి కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాయ క‌త్వంలో మంగ‌ళ‌వారం సింగ‌రేణి జాగృతి ఆవిర్భ‌వించింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ టీబీజేకేఎస్‌తో ఇది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, యువ‌కుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. సింగ‌రేణిలోని 11 ఏరియాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను…

ఆఫ్రికన్ ప్రతినిధులను అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

African Delegates

స్థానిక కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన ఆఫ్రికన్ డెలిగెట్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 27: ఆఫ్రికన్ ప్రతినిధులను(African Delegates) సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల పర్యటన లో భాగంగా ఆఫ్రికా ఖండంలో మధ్య, పచ్చిమ ప్రాంతాల్లోని 15 దేశాలకు చెందిన 30 మంది ఆఫ్రికన్…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

Self Employment

ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం  అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం   రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం  దేశంలోనే ఇది ప్ర‌థ‌మం  ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 27: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల…

విద్యార్థులు వీసా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్చరికను జారీచేసింది.  త‌మ‌దేశంలో  విద్యనభ్యసిస్తున్న సమయంలో తమ విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. తమ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా చదువు మానేయడం, తరగతులకు హాజరు కాకపోవడం లేదా ప్రోగ్రామ్‌ మినహాయింపుగా వెళ్లిపోవడం వంటివి విద్యార్థి వీసా తక్షణమే రద్దుకావడానికి దారి తీస్తాయని, భవిష్యత్తులో…

ఈ శ‌తాబ్ద‌పు మోసం అభ‌య‌హ‌స్తం

– అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు -దిల్లీకి మూట‌లు మోస్తున్న రేవంత్‌ – రుణ‌మాఫీ పావుశాతం కూడా చేయ‌లేదు -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

అందాల పోటీలకు రూ.200 కోట్లు..

రైతన్నలకు మాత్రం మొండిచేయి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి…

చురుగ్గా సాగుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

-ల‌బ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం – ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు -వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వెళ‌తా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 26:  “ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. 10 -15 సంవ‌త్స‌రాల నుంచి  గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్ల‌లు…