Category ముఖ్యాంశాలు

పోలీస్ నిఘా నీడలో క్యాంపస్ – అరెస్టులకు రంగం సిద్ధం

Kakatiya University Campus under police surveillance

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, జులై 5 : కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు స్నాతకోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, ఇంటలిజెన్స్ విభాగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. గత…

కె.యు. స్నాతకోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర జులై 5 :  కాకతీయ విశ్వవిద్యాలయంలో జులై 7న జరగనున్న 23 వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం సేనేట్ హాల్లో  రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. రాజేందర్ తో కలిసి…

ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– దిల్లీ లీడర్లా కాదు.. గల్లీ లీడర్లా వ్యాఖ్యలు -వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్నటి హైదరాబాద్‌ సభలో బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి…

కొత్త స్టాంప్‌ విధానం రూపకల్పనకు కసరత్తు

– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు – మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించే ఆలోచన – పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్‌ డ్యూటీ వెసులుబాటు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌: ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్‌ విధానాన్ని భారతీయ…

ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆధునికీకరణ

జాతర పూజారుల సంఘం సలహా సూచనలను పాటిస్తాం మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు,…

ప్రతీ రెవెన్యూ గ్రామానికి జీపీవోలు

వీఆర్‌వో, వీఏవోలకు మరో అవకాశం రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారి (జీపీవో)ను నియమిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో…

గ్రీన్‌ చానల్‌ ద్వారా పరిహారం

పోక్సో కేసు బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, జులై 5: లైంగిక నేరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క…

జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్‌ ఆఫీసర్లు

సీజనల్‌ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సీజనల్‌ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో యాంటి లార్వల్‌ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా వ్యాధుల…

మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల

– ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు -ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దె అందజేత – మంత్రి సీతక్కతో మహిళా సంఘాల ముఖాముఖి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల.. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయి.. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని…