Category ముఖ్యాంశాలు

స్ధానిక* ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ రంకెలు

మరోసారి కేసీఆర్‌ అండ్‌ కోకు కర్రుకాల్చి వాతపెట్టండి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి మహబూబాబాద్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాబోయే స్ధానిక ఎన్నికలలో లబ్దిపొందేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి రాష్ట్ర ప్రజానీకం కర్రుకాల్చి వాతపెట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.…

అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర

~ వైఎస్‌కు సీఎం నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం,…

చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

కేటీఆర్‌కు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: కృష్ణా, గోదావరి బేసిన్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్ధింగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అన్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి…

చర్చిద్దామంటే దిల్లీ పోయిండు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నోటికొచ్చిన హామీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్‌ దగా చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…

చిల్లర రాజకీయాలు మానండి

– కేటీఆర్‌కు మంత్రి సీతక్క ఉద్బోధ ములుగు, ప్రజాతంత్ర, జులై 8: ములుగు ప్రజలు దీవిస్తే మంత్రిని అయ్యాను.. నియోజకవర్గమే నాకు అండ.. నీలాగా కుల బలం.. ధన బలం అహంకార బలం నా వద్ద లేవు అని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఆమె మీడియా…

బాంబులు పెట్టినట్లు హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అగంతకుడి నుంచి మెయిల్‌ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. రాజ్‌భవన్‌, పాత బస్తీలోని సిటీ సివిల్‌ కోర్డు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. పోలీసులు అప్రమత్తమై బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో…

అభ్యుదయ రైతులకు ప్రోత్సాహం

వైఎస్‌ఆర్‌ పేరుమీద ఫౌండేషన్‌, అవార్డులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌ పేరు మీద ఒక ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి దాని…

తోటలో దాచిన గంజాయి పట్టివేత

భద్రాచలం, జూలై 7: అశ్వరావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దు గ్రామమైన అచ్యుతాపురం సపంలోని ఓ ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలో సోమవారం ఉదయం భారీగా గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. రవాణాకు సిద్దం చేసి దాచిటనట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఆయిల్‌పామ్‌ ‌తోటను ఆనుకొని ఉన్న పంట కాలువలో గుర్తుతెలియని వ్యక్తి 44 ప్యాకెట్ల…

ఉప‌కార‌ వేత‌న ఆధారిత విద్య‌

– క‌నీస ఉప‌కార వేత‌నం రూ.7వేల‌ నుంచి గ‌రిష్టంగా రూ.24వేలు – నైపుణ్య విద్య‌పై దృష్టి – అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వి.సీ ఆచార్య చక్రపాణి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7 : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతోపాటు, ఉపకార వేతన ఆధారిత విద్యను డా. బి.ఆర్. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్…