Category ముఖ్యాంశాలు

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయొద్దు

– ఒక్క కేసులోనూ ఆధారం చూపడం లేదు – లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి? – సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18: తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని చివరికి గుండు సూదంత ఆధారం కూడా చూపలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

పదేళ్లుగా మా బావను వెంటాడుతున్నారు

రాబర్ట్‌ వాద్రాపై కేసులో రాహుల్‌ విమర్శలు న్యూదిల్లీ, జూలై 18 :మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా తన బావ రాబర్ట్‌ వాద్రాను వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్‌ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ…

వివాదరహితంగా నీటి సమస్య పరిష్కారం

-పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాకనే బనకచర్లపై ఆలోచించాలి -ఇరు రాష్ట్రాల సిఎంలతో భేటీకి కేంద్రం చొరవ మంచిదే -తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై18: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారానికి సంబంధించి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి…

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

పోలీసుల హైఅలర్ట్‌ దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, కర్నాటకలోని బెంగళూరు అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా దిల్లీలో 20 పాఠశాలలకు హెచ్చరికలు వచ్చాయి. తొలుత రోహిణి సెక్టార్‌-3లోని అభినవ్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఈ బెదిరింపు మెయిల్‌ను గుర్తించినట్లు…

బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్ష విజయవంతం

న్యూదిల్లీ, జులై 18: స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ది స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ (ఆధ్వర్యంలో వీటిని గురువారం పరీక్షించారు. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్‌, టెక్నికల్‌ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది.…

సుప్రీం కోర్టుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

విచారణ కమిటీ నివేదిక రద్దుకు విజ్ఞప్తి దిల్లీ, జులై 18: తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఎంక్వైరీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని అభ్యర్థించారు. దిల్లీ: తన అధికార నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో న్యాయమూర్తుల విచారణ…

ఔటర్‌పై ఘోర ప్రమాదం

లారీని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం ఆదిభట్ల, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు…

ఉనికిని చాటుకోవడానికే హరీష్‌ తాపత్రయం

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నిన్నటి దిల్లీి మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రెస్‌మీట్‌…

గ్రామాలు ఆరోగ్యంగా వుండాలి

– ప్రతీ మహిళ నాయ‌కురాలిగా ఎద‌గాలి – స‌మాజం ప్లాస్టిక్ ర‌హితంగా మారాలి – ఎస్‌హెచ్‌జి ఒక ఉద్య‌మం – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయి. నాకు రాజ్ భవన్ లో పొన్నం ప్రభాకర్ భర్తన్ బ్యాంకు గురించి చెప్పినపుడు చాలా…