Category ముఖ్యాంశాలు

హైకోర్టు సీజేగా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా అవరేష్‌ కుమార్‌సింగ్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయనచేత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఏకేసింగ్‌ ఇంతకుముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు,…

హుస్నాబాద్‌ గౌరవాన్ని పెంచుతా

మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైదాపూర్‌, ప్రజాతంత్ర, జులై 19: పార్టీలకతీతంగా పేదలకు రేషన్‌ కార్డులు అందిస్తున్నామని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్‌లో శనివారం నూతన రేషన్‌ కార్డులు, కనల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, స్టీల్‌…

పోలీసుల ప‌క్ష‌పాతాన్ని స‌హించం

– శాంతియుత వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొడుతున్న కాంగ్రెస్‌ – కేసీఆర్ పాల‌న‌లో అంతా శాంతియుతం -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 18: కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లాగా పని చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ గుండాల చేతిలో దాడికి గురైన బీఆర్ఎస్ లీడర్లపైనే…

రాసిపెట్టుకో..మరో పదేళ్లు మాదే అధికారం

– పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తా – రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందే – ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం – మహిళలను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నాం – ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపాం – కొల్హాపూర్‌ ‌పర్యటనలో సిఎం రేవంత్‌ ఉద్ఘాటన కొల్హాపూర్‌,‌ప్రజాతంత్ర,జూలై 18: పదేళ్లపాటు తానే అధికారంలో ఉంటానని, పాలమూరుప్రాజెక్టులను…

మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ఇందిరా మహిళా శక్తి సంబరాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబరాలను ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. మంత్రుల బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరా మహిళా…

ఆరుగురు మావోయిస్టులు మృతి

– భారీగా ఆయుధాలు స్వాధీనం – ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత? భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని…

వారి భాషకు సమాజం తలదించుకుంటోంది

బీఆర్‌ఎస్‌ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విసుర్లు నాగార్జునసాగర్‌, ప్రజాతంత్ర, జులై 18: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచినా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బీఆర్‌ఎస్‌ నేతల తీరు మారలేదు.. పదేళ్లు అనుభవించిన అధికారం దూరమైందనే బాధతో ఆ పార్టీ నేతలు మాట్లాడే భాషతో సమాజం తలదించుకుంటోంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.…

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం

– భద్రాచలం నియోజకవర్గానికి అదనంగా 1500  ఇండ్ల మంజూరు -ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ…

‘స్థానిక’ ఎన్నికల నినాదం బూతులేనా?

– ఏ ప్రభుత్వం వల్ల పంచాయతీలకు నిధులొచ్చాయో చర్చకు సిద్దమా? – దశాబ్దాల కల రైల్వే మాన్యుఫాక్చర్‌ యూనిట్‌ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది – కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కుమ్కక్కు రాజకీయాలు – జనగామలో బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, జులై 18: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం…