Category ముఖ్యాంశాలు

పారిశుద్ధ్య కార్మికురాలిగా  మాజీ కార్పొరేటర్

– నగరపాలక యంత్రాంగం తీరుపై వినూత్న నిరసన గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 1 : చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి వినూత్న…

రేవంత్ రెడ్డి మౌనంతో బాబు ఇష్టారాజ్యం

– ఇద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం – ఏ ధైర్యంతో బ‌న‌క‌చ‌ర్ల క‌డ‌తామంటారు? – గురుద‌క్షిణ చెల్లించుకుంటున్న రేవంత్‌ – కేంద్ర సంస్థ‌లు డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపాయి? – విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1:  రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట…

డిసెంబరుకు వైటీపీఎస్‌ మిగతా యూనిట్లు పూర్తి

– జనవరి నుంచి విద్యుత్‌ ఉత్పాదన -స్టేజ్‌-1లోని ఒకటవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు దామరచర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 1: యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లోని అన్ని యూనిట్లను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి…

వైటీపీఎస్‌ యూనిట్‌-1 జాతికి అంకితం

నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌-1ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లో కలిసి శుక్రవారం జాతికి అంకితం…

నయవంచనకు మరో పేరు కాంగ్రెస్‌

– ఫార్మా సిటీ రద్దు చేస్తే భూములను తిరిగి ఎందుకివ్వరు? – అనుముల బ్రదర్స్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇపుడు ఇతర అవసరాలకు వాటిని…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

– 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ – నామినేషన్లు దాఖలుకు 21 చివరి తేదీ – సెప్టెంబర్‌ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన న్యూదిల్లీ, ఆగస్టు 1: జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 9న ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల…

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

– ఈనెల 5న విచారణకు రావాలి ముంబై, ఆగస్టు 1: బ్యాంకు రుణాల మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. అనిల్‌ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ

– ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేస్తాం – పాదయాత్ర‌లు కాంగ్రెస్‌కు అల‌వాటే – రానున్న కాలంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు – మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌లో మంత్రులు పరిగి, ప్రజాతంత్ర, జూలై 31: ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద ని ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,మంత్రి…

విూరు చెప్పే రాజ్యాంగాన్ని ఆచరిస్తారా?

– సుప్రీం తీర్పుపై రాహుల్‌కు హరీష్‌ రావు ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ…