Category ముఖ్యాంశాలు

దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం

– భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి – విజన్‌ డాక్యుమెంట్‌ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం – రాష్ట్ర విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ…

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై,సెప్టెంబర్‌ 17: ‌మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మోదస్కే గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టా లాస్‌ ‌సభ్యులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.. అ•్ర…

వైద్యంతో పాటు ప్రేమ‌ను పంచుతున్న హాస్పిట‌ల్‌

– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్ప‌డం సంతృప్తినిచ్చింది – నా విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన సంస్థ‌ – నాణ్య‌మైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిట‌ల్‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు.  లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్.…

పటేల్‌ ‌చొరవతో హైదరాబాద్‌కు విముక్తి

– పాక్‌ అణుబెదరింపులకు లొంగేది లేదు – ఆపరేషన్‌ ‌సిందూర్‌తో మన సత్తా చాటాం – మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ భోపాల్‌,‌ సెప్టెంబర్‌ 17:‌నిజాం పాలనలో హైదరాబాద్‌ ‌సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ‌జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజు…

తెలంగాణ అంటేనేపోరాటాల గడ్డ

– అదే పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్‌ ‌నియంతృత్వంపై పోరు – తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగరేసిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం…

ప్రపంచ యవనికపై తెలంగాణ నిలవాలి

– తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ తెస్తున్నాం – 1948లో నిజాం నిరంకుశత్వానికి పాతరేశాం – 2023 డిసెంబర్‌ 7న మరోసారి నియంతృత్వానికి చెక్‌ పెట్టాం – ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టాం – రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ తెస్తాం – ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: నిజాం…

విద్యా విధానంలో మార్పులు తేవాలి

– అంతర్జాతీయ స్థాయికి సరితూగని ప్రస్తుత విధానం – యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే లక్ష్యం – నూతన విద్యా విధానం సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, విధానంలో మార్పులతోపాటు పేదరిక నిర్మూలన జరగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.…

బయ్యారం ఉక్కుపై నిర్ణయం తీసుకోండి

– కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి – కేంద్ర మంత్రులను కోరిన మంత్రి తుమ్మల న్యూదిల్లీ,సెప్టెంబర్‌16: ‌బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. దిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల…

క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల

– 2030 నాటికి ఈవీ బ్యాట‌రీల‌కు మూడు రెట్లు డిమాండ్ – బొగ్గురంగంలో రికార్డులు తిర‌గ‌రాశాం – అర్జెంటీనాలు లీథియం వెలికితీత‌ -మైన్స్ చ‌ట్టంలో మార్పులు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16:   క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం వున్న‌ద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. 2030…