Category ముఖ్యాంశాలు

Central-state : రిజర్వేషన్ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలది

– కాంగ్రెస్‌, బీజేపీలది కాదు – ఉప‌ ముఖ్య‌మంత్రి  మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6:  బీసీల రిజర్వేషన్ (BC reservations) అంశం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధించింది కాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల‌కు సంబంధించినది. తెలంగాణ (Telangana) దేశానికి దిక్సూచిగా మారింద‌ని ఉప‌ముఖ్య‌ మం త్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వా…

Bc Reservations: బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం

* బిల్లులు ఆమోదం పొందే వ‌ర‌కు నిద్ర‌పోం * రిజ‌ర్వేష‌న్లకు ఆమోదం తెల‌ప‌క‌పోతే మోదీని గ‌ద్దె దించుతాం * వందేళ్లుగా కుల గ‌ణ‌న చేసిన ప్ర‌భుత్వం ఏదీ లేదు * బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచే అవ‌కాశం నాకు ద‌క్కింది * బీజేపీ నేత‌ల‌కు బీసీలు అవ‌స‌రం లేదా? * బీఆర్ఎస్ తెలంగాణ బంధాన్ని తెంచుకుందా? *…

BC bill: బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రం సైంధ‌వ‌పాత్ర‌

-సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డివున్నాం – బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ సాధించేవ‌ర‌కు పోరాటం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ఆగ‌స్టు 6: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి(President of India) ఆమోదించడం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

MSME: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సాయం అందించండి

– కేంద్ర మంత్రికి మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 6: మధిర (Madhira) నియోజకవర్గంలో రెండు ఇండస్ట్రియల్‌ పార్కుల (industrial parks) అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించాలని దిల్లీలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి…

-Reservations : రిజర్వేషన్ల బిల్లును సాధించి తీరుతాం

– దిల్లీ ధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 6: బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation bill) ఆమోదించటానికి ఇండి కూటమి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి *(CM Revanth Reddy) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అందరూ దిల్లీలో కదం తొక్కారు. ఈ మేరకు దిల్లీలోని…

BCs : బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు

– కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు హైదరాబాద్‌్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే దిల్లీలో కాంగ్రెస్‌ (congress) ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్‌ (brs) ఎమ్మెల్సీ కవిత(kavita)  విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక…

కూలిన వైద్య రవాణా విమానం: plane crash

– నలుగురి మృతి – ఉత్తర అరిజోనాలో ఘటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అరిజోనాలోని(North Arizona) నవాజో నేషన్‌లో చిన్లే (chinley) మున్సిపల్‌ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తీసుకెళుతుండగా…

కాళేశ్వరం రిపోర్టుపై వాదప్రతివాదాలు

                        (మండువ రవీందర్‌రావు ) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ క‌మిష‌న్ ఇచ్చిన సమగ్ర నివేదికపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం మంత్రివర్గ బేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప…

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లే వాడాలి

KTR

– ఈవీఎంలపై అనుమానాలున్నాయి – కాళేశ్వరం నివేదికను 60 పేజీలకు కుదించిన కాంగ్రెస్‌ – ఘోష్‌ నివేదిక మొత్తం ట్రాష్‌ – ఓటర్‌ు జాబితా సవరణలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం – ఈసీని కోరామన్న కెేటీఆర్‌ న్యూదిల్లీ, ఆగస్టు 5: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నందున తిరిగి పేపర్‌ బ్యాలెట్‌తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను…