Category ముఖ్యాంశాలు

డబ్బులతో కొలిచేది కాదు.. న‌మ్మ‌కంతో చేప‌ట్టాలి

– సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకూడదు – తల్లుల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది – పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు విన్న‌ ముఖ్యమంత్రి  – వరంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి – అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం సమ్మక్క`సారలమ్మల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి…

మేడారం అభివృద్ధితో మా జన్మ ధన్యమైనట్లే

– నాడు ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టా – అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం – ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – పూజారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం – మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా.. తెలంగాణకు పట్టిన…

మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

– అమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పణ – అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష – పర్యటన ఏర్పాట్లలో అన్నీ తానై వ్యవహరించిన సీతక్క మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రేవంత్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ములుగు జిల్లా మేడారం వచ్చారు. ఆయనకు సమ్మక్క`సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ములుగు ఎమ్మెల్యే అయిన…

సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గడ్‌ ‌సుముఖత

– ముంపు భూమికి పరిహారం చెల్లింపునకు మంత్రి ఉత్తమ్‌ అం‌గీకారం రాయ్‌పూర్‌,‌సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం ముందుకు వొచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్‌ ‌సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.…

స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం – ప్రజలకు ప్రధానమంత్రి  మోదీ బహిరంగ లేఖ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 22: ‌నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను…

భూసేక‌ర‌ణ‌, ప‌రిహారం త్వ‌ర‌గా పూర్తిచేయాలి

– ఈ ప్ర‌క్రియ‌లోలమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించండి – భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీ వేగవంతం చేయాలి – జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో జాప్యం త‌గ‌దు – అభివృద్ధి కేంద్రంగా ఫ్యూచ‌ర్ సిటీ-అమ‌రావ‌తి-మచిలీప‌ట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే – అట‌వీ భూముల‌కు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:   రాష్ట్రంలో…

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల హ‌తం

రాయపూర్‌,‌ సెప్టెంబర్‌ 22: ‌ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో మరో ఎన్‌కౌం టర్‌ ‌జరిగింది. ఇందులో ఇద్దరు అగ్రనేత లు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావో యిస్టు కేంద్ర క మిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ ‌రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌…

30 మంది విదేశీ ప్ర‌తినిధుల యాదాద్రి సంద‌ర్శ‌న‌

-ల‌క్షీన‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం – ఆల‌య సంప్ర‌దాయాల‌తో స్వాగ‌తం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమ‌వారం 25 దేశాల నుండి వచ్చిన 30 మంది ప్రతినిధులు ద‌ర్శించుకున్నారు. భారత విదేశాంగ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‌ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు…

సింగరేణి బోనస్‌ను బోగస్‌ చేసిన రేవంత్‌

– కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత – ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై బీఆసనబ్ణన ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌…