Category ముఖ్యాంశాలు

గ్రూప్‌-1పై టీజీపీఎస్సీకి ఊరట

` పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే – సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం – విచారణ అక్టోబర్‌ 16కు వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 నియామకాలు చేపట్టుకోవచ్చని…

మావోయి ‌పార్టీలో గందరగోళం

– మల్లోజుల లేఖపై పార్టీలో అసహనం – పార్టీకి సంబంధం లేదని వెల్లడి – వేణుగోపాల్‌ను ఉద్యమ ద్రోహిగా ప్రకటన – ఆయుధాలు సరెండర్‌ ‌చేయాలని ఆదేశం ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌మావోయిస్ట్ ‌పార్టీలో గందరగోళం నెలకొంది. అగ్రేతలు ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం  లేకుండా పోయింది. దీనికితోడు కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ ఉనికినే…

అక్టోబర్‌ రెండో వారంలో స్థానిక ఎన్నికలు ?

– రిజర్వేషన్‌లతో సిద్దమవుతున్న ప్రభుత్వం – పార్టీ పరంగానా లేక చట్ట పరంగానా .. సందిగ్ధంలో అధికార పార్టీ  – ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అక్టోబర్‌ రెండవ వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్దం చేస్తున్నది.…

రాష్ట్రం హక్కుల కోసం రాజీ లేని పోరాటం

– కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా కావాల్సిందే – కెడబ్ల్యూడీటీ-2 ముందు రాష్ట్రం తుది వాదనలు – అల్మట్టి అంశంపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపిస్తాం – మీడియాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: కృష్ణా జలాలు 1050 టీఎంసీలలో దాదాపు 70% అంటే 763 టీఎంసీలను తెలంగాణకు వాటా…

వెల్లువలా బహుళ జాతి సంస్థల పెట్టుబడులు

– మామిడి, నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం ` రూ.3,745 కోట్ల పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి కల్పించే ` మూడు కంపెనీలకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం ` ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో మంత్రి భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: యువతకు ఉపాధి, వివిధ రకాల…

కెటిఆర్‌కు అరుదైన గౌరవం

– తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025‌కు ఆహ్వానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025’ ‌కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్‌ ‌హాస్పిటల్స్ ‌సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి…

కెసిఆర్‌ ‌కుటుంబ జల్సాలకు రాష్ట్రం తాకట్టు

– లక్షల కోట్లు అప్పులు చేసి ఆగం చేశారు – మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: ‌రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే పదేండ్లు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

ఆల్మట్టి ఎత్తు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారే

– రెండుచోట్లా ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వాలే – సీఎం రేవంత్‌ సోనియాతో మాట్లాడాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు…

సీఎంకు వేలవేల వందనాలు

– అడగ్గానే అభివృద్ధి పనులకు అనుమతులిచ్చారు – భక్తుల విశ్వాసాలకనుగుణంగా అభివృద్ధి – మరో వెయ్యేండ్లు ఆలయం నిలిచేలా అభివృద్ధి – గుడి అభివృద్ధి భాగ్యం కలిగినందుకు జన్మ ధన్యమైంది – మేడారం సమీక్షలో మంత్రి సీతక్క భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి…