Category ముఖ్యాంశాలు

Ham roads: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

– రోడ్ల అభివృద్ధిలో నూతన శకం ‘హామ్‌’ – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – ప్రాజెక్టు విజన్‌ను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రహదారులు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు(industries, investments)  ఆకర్షితమవుతాయని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు సులభంగా చేరుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

చందానగర్‌లో భారీ దోపిడీ

– ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు – బంగారం, వెండి, నగదు అపహరణ – రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు ముమ్మరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌హైదరాబాద్‌ ‌మహా నగరంలో  ఓ జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపిన దుండగులు భారీ దోపిడీకి ఒడిగట్టారు. చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ ‌షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా…

Legal Notice: బండికి కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

KTR

– ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు – రాజకీయ ఉనికి కోసమే ఆరోపణలు – తమ క్లయింట్‌కు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్న న్యాయవాది హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు (Bandi…

Bjp State president: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్‌

– బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడికి వెళ్తారని.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఇక్కడకు రామచందర్‌రావు వెళ్తారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్‌ అరెస్టు చేశారు.…

ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ మంత‌నాలు

– కాళేశ్వరం నివేదిక‌పై హ‌రీష్‌, కె.టి.ఆర్‌ల‌తో చ‌ర్చ‌ – బీజేపీలో విలీనంపై జోరుగా వార్త‌లు – ఖండించిన బీఆర్ ఎస్‌ గజ్వెల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్11: ‌కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తన…

merged employees: ఎస్‌బీఐలో విలీన ఉద్యోగులపై వివక్ష

– ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఇతర బ్యాంకు ఉద్యోగులకు ప్రజయోజనాల కల్పనలో వ్యత్యాసం ఉందంటూ దాఖల్కెన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను ఆ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల ఉద్యోగులకు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని…

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను ఆపండి

– ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి – వంగవీడులో జవహర్‌ ఎత్తిపోతలకు శంకుస్థాపన – పాల్గొన్న మంత్రులు ఉత్తంకుమార్‌, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటి మధిర, ప్రజాతంత్ర, ఆగస్టు 10: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబును కోరుతున్నానని…

అమీర్‌పేటలో సీఎం ఆకస్మిక పర్యటన

– బుద్ధనగర్‌లో డ్రెయిన్‌ సిస్టం పరిశీలన – డ్రైనేజీ సిస్టంను సరిచేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని సూచన – బాలుడితో  కలిసి కాలనీలో తిరిగిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: అమీర్‌పేటలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బుద్ధనగర్‌, మైత్రీవనం, పక్కనే ఉన్న గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా…

Tourism sector: పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగావకాశాలు

– అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ – 2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌ – పారిశ్రామికవేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…