Category ముఖ్యాంశాలు

42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదు

Reservations

హక్కుల సాధనకు యువ‌త‌ ముందుకు రావాలి  తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ : తెలంగాణ‌లో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్ప‌ష్టం చేశారు. కూకట్‌పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న ముసురు

Heavy Rains

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 16: రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌ స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజు ల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధి కారులు తెలిపారు. ప్ర‌జ‌లు…

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం కండి

– వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉంది – కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి – సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి – అధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశం  భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం…

మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి….

* భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ * క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని అధికారులు, సిబ్బందికి ఆదేశం…   భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక…

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

🌧️ తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక 🌧️ భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం నేడు..శనివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కమారెడ్డి. మరో 12…

సత్వర న్యాయం కోసం కృషి

స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ కోర్టులకొచ్చే కక్షిదారులకు సత్వర, సమర్థ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. వేగంగా న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మది మహానుభావులు త్యాగాలు చేశారని కొనియాడారు. ఆ త్యాగధనులకు అందరం కృతజ్ఞతలు తెలపాలన్నారు.…

ఎర్ర కోట వేడుకలకు దూరంగా రాహుల్‌, ‌ఖర్గే!

కార‌ణం వెల్ల‌డించ‌ని కాంగ్రెస్‌ దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్య దినోత్స‌వ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్‌ ‌కీలక నేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గేలు మాత్రం…

అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు

– పార‌ద‌ర్శ‌క విధానాల‌తో పెట్టుబ‌డులు – అపోహ‌ల‌కు ఊత‌మిస్తే న‌ష్ట‌పోయేది మీరే – మీరు పెట్టే పెట్టుబ‌డుల‌ను వ‌దులుకోం -స‌మాజ హిత‌మే నా ల‌క్ష్యం -ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అపోహలు, అనుమానాలను దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన…