Category ముఖ్యాంశాలు

సిఎంపి ప్యాడ్‌ ఉత్పత్తిలో స్వావలంబనకు కృషి

-సెమికండక్టర్‌ పరిజ్ణానానికి ముఖద్వారం తెలంగాణ – జపనీస్‌ కంపెనీ, టి-వర్క్స్‌ మధ్య ఎంవోయూ -ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: జపనీస్‌ సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సెమీకండకర్ల తయారీలో కీలకమైన కెమికల్‌, మెకానికల్‌ పాలిషింగ్‌…

ప్రాణాలు పోతుంటే మూసీపై స‌మీక్ష‌లా?

– ముఖ్యమంత్రిపై హరీష్‌రావు విసుర్లు – రాజాపేట, బూరుగుపల్లి ప్రాంతాల్లో పర్యటన మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లా ముంపు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డిల…

– భారీ వరదకు ‘పోచారం’ తట్టుకోగలిగింది

– ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది – ప్రజలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ సందేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడగలగడం తనకు, నీటిపారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…

యాదాద్రిలోభారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..

జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు…యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 :యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామములొ భారీ వర్షాల కారణంగా వాగులు వంకలలో వర్షం నీరు భారీగా ప్రవహిస్తుండడంతో చోలేరు రోడ్డు మీదుగా నిరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమైన అధికారులు రోడ్డుకు ఇరువైపులా బార్…

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..

Kamareddy Weather Alert

కామారెడ్డి, ప్రజాతంత్ర : రాష్ట్రంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ (Kamareddy Weather Alert) గా ఉంద‌ని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని…

ఛత్తీస్‌గఢ్ ,మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్

  భద్రాచలం,ప్రజాతంత్ర, ఆగస్ట్ 27:నలుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పురుషుడుతో పాటు ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులో 8 గంటలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ సంఘటనస్థలి నుండి భారీగా ఆయుధాలతో పాటు మృత దేహాలు భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ లో C-60 మరియు CRPF భద్రతా…

నీట మునిగిన కామారెడ్డి..

Kamareddy

కామారెడ్డి, ప్రజాతంత్ర : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి (kamareddy) జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది.…