Category ముఖ్యాంశాలు

నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా..

– ప్రజల వద్దకే వెళ్లి వారినే అడుగుతా – రాజకీయ వేదికగా జాగృతిని తీసుళ్లే ప్రయత్నం! – జాగృతి జనం బాట పేర కవిత యాత్ర  – పోస్టర్‌ ఆవిష్కరణలో సంచలన విషయాలు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 15: ‌జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ రకంగా ప్రత్యామ్నాయ…

రేపటినుంచి కొనుగోలు కేంద్రాలు ఆరంభం

– మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కల కొనుగోళ్లు – సమన్వయ అధికారిగా జిల్లాకొక హెచ్‌వోడీ నియామకం – వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, అయినప్పటికి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు గురువారం నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు…

అడవి నుంచి జనం బాట‌

– లొంగిపోయిన మల్లోజుల మలిదశ ప్రస్థానం షురూ – మావోయిస్టులకు భారీ నష్టం – సరైన సమయంలో సముచిత నిర్ణయం జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు (అలియాస్‌ సోను, అభయ్‌), మరో 60 మంది వివిధ కేడర్లలోని మావోయిస్టులు మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం…

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

– గడ్చిరోలిలో సీఎం సమక్షంలో ఆయుధాల అప్పగింత – లొంగిపోయిన 61మందికి రివార్డులు అందజేత భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15 : మావోయిస్టు అగ్రనేత (పొలిట్‌బ్యూరో సభ్యుడు) మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో బుధవారం అధికారికంగా లొంగిపోయారు. ఈయనతోపాటు 60మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయిన విషయం…

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులుండొద్దు

– అత్యవసరమైతే అదనపు ఖర్చులకు వెనుకాడొద్దు – గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్‌ టైం రికార్డు సాధించిందని, కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి…

రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం?

– ప్రమాదఘంటికలు మోగిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం – కొనుగోళ్లు పడిపోవడానికి మితిమీరిన సంక్షేమం కారణమా? – పండుగ రోజుల్లో డిమాండ్‌ పడిపోవడం దేనికి సంకేతం?? – కాంగ్రెస్‌ పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: దేశవ్యాప్తంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో కనిష్టస్థాయి అయిన 1.5%కి పడిపోయినప్పటికీ తెలంగాణ మాత్రం గత నాలుగు…

యుద్దవిరమణ వేళ ఇజ్రాయిల్‌లో ట్రంప్‌ ‌పర్యటన

– పార్లమెంటులో ప్రసంగం.. స్వాగతించిన ఎంపిలు – ప్రధాని నెతన్యాహుకు ట్రంప్‌ అభినందనలు – ఎల్లవేళలా అమెరికా అండ ఉంటుందని హామీ టెల్‌అవీవ్‌, అక్టోబర్‌ 13: ‌హమాస్‌తో యుద్ధ విరమణను స్వాగతిస్తూ ఇజ్రాయిల్‌ ‌ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రశంసించారు. థాంక్యూ వెరీమచ్‌ ‌బీబీ.. గొప్ప పని చేశావని పొగిడారు. రెండేళ్లుగా తమ చెరలో…

కాంగ్రెస్‌ ఓడితేనే రేవంత్‌కు కనువిప్పు కలిగేది

– జూబ్లీహిల్స్‌ ఎన్నికపై మాజీ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలు – రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: ఆరు గ్యారంటీలపై హామీలు ఇచ్చి బాండ్‌ పేపర్లు రాసి ఇచ్చారు.. వంద రోజలు కాదు, 700 రోజులు దాటినా అవి అమలు లేదు.. అందుకే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌…

తుంగతుర్తికి దేవాదుల నీళ్లు

– రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం – ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్‌-2కు దామోదర్‌ రెడ్డి పేరు  – కాలువల లైనింగ్‌, మరమ్మతులకు చర్యలు – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల నీరు అందించాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…