Category ముఖ్యాంశాలు

మ‌ర‌చిపోలేని మ‌ధుర‌క్ష‌ణాలు

– ఇది పూర్వజన్మ సుకృతం – ఆరెంపులలో వేడుకగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పాలేరు/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుడు…

కృష్ణా జలాలపై విరుద్ద ప్రకటనలు

Harish rao

– ఉత్తమ్‌, ‌రేవంత్‌ ‌మాటలకు పోలికేది – చెరో మాట మాట్లాడుతుంటే ఎలా – ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు స్పందించరు – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

బీజేపీ క్రమంగా బలపడుతోంది

– అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం – జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు వోట్లు వొచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో వోట్లు వొస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు.…

గ్రూప్‌-1పై టీజీపీఎస్సీకి ఊరట

` పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే – సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం – విచారణ అక్టోబర్‌ 16కు వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 నియామకాలు చేపట్టుకోవచ్చని…

మావోయి ‌పార్టీలో గందరగోళం

– మల్లోజుల లేఖపై పార్టీలో అసహనం – పార్టీకి సంబంధం లేదని వెల్లడి – వేణుగోపాల్‌ను ఉద్యమ ద్రోహిగా ప్రకటన – ఆయుధాలు సరెండర్‌ ‌చేయాలని ఆదేశం ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌మావోయిస్ట్ ‌పార్టీలో గందరగోళం నెలకొంది. అగ్రేతలు ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం  లేకుండా పోయింది. దీనికితోడు కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ ఉనికినే…

అక్టోబర్‌ రెండో వారంలో స్థానిక ఎన్నికలు ?

– రిజర్వేషన్‌లతో సిద్దమవుతున్న ప్రభుత్వం – పార్టీ పరంగానా లేక చట్ట పరంగానా .. సందిగ్ధంలో అధికార పార్టీ  – ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అక్టోబర్‌ రెండవ వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్దం చేస్తున్నది.…

రాష్ట్రం హక్కుల కోసం రాజీ లేని పోరాటం

– కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా కావాల్సిందే – కెడబ్ల్యూడీటీ-2 ముందు రాష్ట్రం తుది వాదనలు – అల్మట్టి అంశంపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపిస్తాం – మీడియాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: కృష్ణా జలాలు 1050 టీఎంసీలలో దాదాపు 70% అంటే 763 టీఎంసీలను తెలంగాణకు వాటా…

వెల్లువలా బహుళ జాతి సంస్థల పెట్టుబడులు

– మామిడి, నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం ` రూ.3,745 కోట్ల పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి కల్పించే ` మూడు కంపెనీలకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం ` ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో మంత్రి భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: యువతకు ఉపాధి, వివిధ రకాల…

కెటిఆర్‌కు అరుదైన గౌరవం

– తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025‌కు ఆహ్వానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025’ ‌కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్‌ ‌హాస్పిటల్స్ ‌సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి…