Category ముఖ్యాంశాలు

నామినేషన్‌ ‌దాఖలు చేసిన నవీన్‌ ‌యాదవ్‌

‌- యూసుఫ్‌గూడ నుంచి భారీ ర్యాలీ – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం, వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్‌ ‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, ‌హైదరాబాద్‌ ‌మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. నవీన్‌ ‌యాదవ్‌…

లొంగిపోయిన మావో అగ్రనేత ఆశన్న

– మొత్తం 208మంది మావోయిస్టుల లొంగుబాటు\ – భారీగా ఆయుధాలు అప్పగింత – వారి పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ఛత్తీస్‌గడ్‌ ‌సిఎం రాయపూర్‌,అక్టోబర్‌17:‌మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ ‌రూపేష్‌ ‌పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు…

నేడు బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌.

– బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు – బీజెపి లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌విమర్శలు – బీసీ బంద్‌కు అందరి మద్దతు ఉంది:  టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌పేరుతో18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపున‌కు కాంగ్రెస్‌…

విజన్‌-2047లో విద్యుత్‌ శాఖ పాత్ర కీలకం

– డిమాండ్‌కనుగుణంగా ఇన్‌ఫ్రా పెంచుకోవాలి – సోలార్‌ విద్యుదుత్పత్తి పెంచేందుకు చర్యలు – ఇందిరా సౌర గిరిజన వికాసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి – విద్యుత్‌ శాఖ ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై భట్టి సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 అమలులో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషించాలని ఉప…

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనే

– సీఎం నాయకత్వంలో అఖిలపక్షం వచ్చేందుకు సిద్ధం – బిల్లుపై బీజేపీ నేతలు ప్రధాని, రాష్ట్రపతి వద్ద సమయం తీసుకోండి – 18న బీసీ బందులో సకల వర్గాలు పాల్గొనాలి – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని…

‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడో చెప్పండి

– ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ప్ర‌శ్న‌ – గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. రీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ…

భూ పరిపాలనలో మరో ముందడుగు

– ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు – 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: గ్రామ రెవెన్యూ వ్యవస్ధ బలోపేతానికి గ్రామ పాలనాధికారు(జీపీవో)లను అందుబాటులోకి తేగా తాజాగా సులభంగా భూ సేవలందేలా ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ…

స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత

– కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు మంజూరు – మెట్రో రెండో దశపై సిఎస్‌ ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ – డిసెంబర్‌ 1నుంచి ప్రజాపాలన ఉత్సవాలు – 5,566 కి.మీ మేర‌ హామ్‌ రోడ్ల నిర్మాణానికి ఆమోదం హైదరాబాద్‌, అక్టోబర్‌ 16: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి వీలులేదని తీసుకున్న…

ముసురుతున్న వివాదాలతో ఉక్కిరిబిక్కిరి

– కాంగ్రెస్‌లో ఒంటరవుతున్న కొండా సురేఖ – మంత్రివర్గ సమావేశానికి డుమ్మా – రెడ్డి వర్సెస్‌ బీసీగా మారుతున్న వివాదం – పార్టీని కుంగదీస్తున్న విభేదాలు – జూబ్లీహిల్స్‌ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం – పార్టీ పెద్దల్లో కలవరం                      …