Category ముఖ్యాంశాలు

18 ఏళ్లు పైబడ్డ వారికి నేటి నుంచి బూస్టర్‌ ‌డోస్‌

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు హెల్త్ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు వెల్లడి బూస్టర్‌ ‌డోసు సర్వీస్‌ ‌చార్జీ రూ.150 మించవద్దు : కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ కోవాగ్జిన్‌ ‌బూస్టర్‌ ‌డోసుతో వ్యాధి నిరోధక శక్తి రెండింతలు పెరిగింది : అధ్యయనాల్లో వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌నేటి నుంచి 18 ఏళ్లు…

దేశంలో కొత్త వేరియంట్‌ ‘ఎక్స్ఈ’ ‌కలకలం

నిర్దారణకు ఎన్‌సిడిసికి నమూనాలు అధికారికంగా ధృవీకరించిన ఆరోగ్య శాఖ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 9 : ‌దేశంలో కొరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వొస్తున్న సమయంలో కొత్త వేరియంట్‌ ‘ఎక్స్ఈ’ ‌కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్ఈ’…

పేదలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత నాది

ప్రజారోగ్యం బాగుండాలన్నదే  తపనగా ఉండాలె… ప్రయివేటు దవాఖానల్లో వైద్య ఖర్చులు తగ్గించకుంటే  లైసెన్స్ ‌రద్దు పని చేసే వారికి ప్రోత్సాహం..పని చేయని వారిపై చర్యలు సిద్ధిపేటలో ఆశా వర్కర్లకు మొబైల్‌ ‌సెల్‌ఫోన్ల పంపిణీలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 9(‌ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజలు దవాఖానలకు రాకుండా ఉంటేనే ఆనందం. ప్రజారోగ్యం బాగుండాలన్నదే మన తపనగా…

మీరంతా నా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు …

సొంత డబ్బులు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తున్నా ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణకు సార్ధకత, మాకు ఆనందం మీ కోసం ప్రతిపక్ష పార్టీల నేతలతో తిట్లు తిన్నాం 317జీఓ పై బిజెపిది అనవసర రాద్ధాంతం తలదించుకునే చదివితే…జీవితాంతం తలెత్తుకుని బతుకొచ్చు కొద్ది రోజులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి టెట్‌ ‌కేసీఆర్‌ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట,…

సీతమ్మకు చేయిస్తి…

పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అని భక్త రామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు. చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ…

‌శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నేటి స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో పెళ్లి కళ ఉట్టిపడేలా భదాద్రి ముస్తాబు భారీగా చేరుకున్న భక్త జనం భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి ) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు ఆదివారం భక్త జనులకు కన్నుల పండుగగా జరుగనుంది. అందుకోసం…

అన్ని వర్గాలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

పతనం తప్పదని హెచ్చరించిన ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, ఆసిఫాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారంలోకి వొచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు…

రాష్ట్రంలో డ్రగ్స్ ‌మాఫియా పెరిగింది

కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్‌ ఇష్యూ గవర్నర్‌ ‌తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్‌ ‌వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌గవర్నర్‌ ‌దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…