Category ముఖ్యాంశాలు

ఇకనైనా రాజకీయ డ్రామాలు కట్టిపెట్టండి

కల్వకుంట్ల కుటుంబ డ్రామాలు ప్రజలు గుర్తించారు అందుకే రైతులు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు సిఎం కెసిఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా…

ధాన్యం కుప్పలపై రైతు గుండె ఆగినా స్పందించరా..?

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్ది మండిపాటు రైతు సమస్యలు, టీఆర్‌ఎస్‌ అవినీతిపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, ‌కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ‌వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారనీ, పండించిన పంట కొనకపోవడంతో ధాన్యం…

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ సన్యాసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

సన్యాసి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కంటే ఏమీ ఎక్కువ అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. కేంద్రం పత్తి ప్యాకెట్లపై 43 రూపాయలు పెంచిందని, ఎందుకు పెంచిందో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. గత 6 నెలల నుంచి కేంద్రంతో వరి పంచాయితీ…

రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక బిజెపి కుట్రలు

వాళ్ల కళ్లు మండుతున్నయ్‌ ఉద్యమంలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధిపేట ముందుంది పామాయిల్‌ ‌తోటల్లో కూడా ముందుంటుంది కాంగ్రెస్‌కు భవిష్యత్‌ ‌లేదు ప్రత్యేక రాష్ట్ర వొస్తే తెలంగాణ చీకటవుతుందన్నరు..ఇప్పుడు ఆంధ్రానే చీకటయింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పామాయిల్‌ ‌ఫ్యాక్టరీకి మంత్రి హరీష్‌రావు మా మెడపై కత్తి పెట్టిండు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ సన్యాసి……

ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది

డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో తప్పేలా లేదు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న సంస్థ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌డీజీల్‌ ‌ధరల పెరుగుదల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ‌మాట్లాడుతూ…

పార్టీ కోసం పనిచేసే వారికే టిక్కెట్లు

వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తే రావు నా టిక్కెట్‌కే నేను గ్యారెంటీ కాదు బిజెపిలో కేంద్ర కమిటీ మేరకు నిర్ణయాలు వేయికోట్లు కేటాయిస్తానని చెప్పి ఎంబిసిలకు బడ్జెట్‌లో కెసిఆర్‌ ‌మొండిచేయి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు,  వ్యక్తుల కోసం పనిచేసేవారికి…

పూసుకుంట గిరిజన గ్రామాభివృద్ధికి 44.32 లక్షలు

దత్తత గ్రామంగా అభివృద్ధి ఆదివాసీలను కలుసుకోవడం ఆనందదాయకం వారికి మౌలిక సదుపాయాలు అందాలి పూసుకుంట గ్రామ సందర్శనలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ దమ్మపేట, ఏప్రిల్‌ 12(‌ప్రజాతంత్ర విలేఖరి) : భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన దత్తత గ్రామానికి గవర్నర్‌ ‌నిధులు నుండి 44.32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గవర్నర్‌ ‌తమిళి సై…

రూ.6150 కోట్లతో జిహెచ్‌ఎం‌సి వార్షిక పద్దు

రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా రసాభాసాగా బడ్జెట్‌ ‌సమావేశం పరస్పర విమర్శలతో పలుమార్లు వాయిదా ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బ్జడెట్‌ను మంగళవారం మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎం‌సీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే…

దేశంలోనే నాలుగో అతిపెద్దది శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ ‌శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో మన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నిలిచిందన్నారు.భూభాగం దృష్ట్యా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. ఢిల్లీకంటే మన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌పెద్దదని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 5000 ఎకరాల్లో…