ఇకనైనా రాజకీయ డ్రామాలు కట్టిపెట్టండి
కల్వకుంట్ల కుటుంబ డ్రామాలు ప్రజలు గుర్తించారు అందుకే రైతులు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు సిఎం కెసిఆర్పై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా…
