యాసంగి ధాన్యం మొత్తం కొంటాం
గతంలో లాగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు 111 జీఓ ఎత్తి వేస్తూ కేబినేట్ కీలక నిర్ణయం మరో 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం శంషా బాద్ ఎయిర్పోర్టు విస్తరణకు ఆమోదం కేబినేట్ నిర్ణయాలను వెల్లడించిన సిఎం కెసిఆర్ హైదరాబాద్,ఏప్రిల్12: రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు.…
