Category ముఖ్యాంశాలు

యాసంగి ధాన్యం మొత్తం కొంటాం

గతంలో లాగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు క్వింటాల్‌ ‌ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు 111 జీఓ  ఎత్తి వేస్తూ కేబినేట్‌ ‌కీలక నిర్ణయం మరో 6 ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలకు ఆమోదం శంషా బాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణకు ఆమోదం కేబినేట్‌ ‌నిర్ణయాలను వెల్లడించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,ఏ‌ప్రిల్‌12:  ‌రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ ‌శుభవార్త చెప్పారు.…

హైదరాబాద్‌లో 200 కోట్లతో సీరమ్స్ ‌సంస్థ టీకా తయారీ కేంద్రం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో భారత్‌ ‌సీరమ్స్ అం‌డ్‌ ‌వ్యాక్సిన్‌(‌బీవీఎస్‌) ‌సంస్థ రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్‌ ‌నావన్‌ ‌గుల్‌.. ‌రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ప్రకటించారు. రాష్ట్రంలో…

వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి

లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరిక ధాన్యం సేకరణపై డ్రామాలు ఆపి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి : షబ్బీర్‌ అలీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి రైతులను ఇబ్బంది పెడితే..చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి…

సీఎం కేసీఆర్‌ ‌విషప్రచారం…!

వైఖరి వితండంగా వుంది…చాలా విచిత్రంగా చేస్తున్నారు బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం బాయిల్డ్ ‌రైస్‌ ‌వద్దు…రైతులకు మనవి నూకల ఖర్చు రాష్ట్రమే భరించాలి దేశం మొత్తం ఒకే విధానం ఉంది..కెసిఆర్‌ ‌కుటుంబంలోనే వేర్వేరు విధానాలు ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌12 : ‌కెసిఆర్‌ ‌చేసినది రైతు దీక్షా…

మే 20 నుండి జూన్ 5వ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మే నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’…

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం

24 గంటల డెడ్‌లైన్‌…‌ ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. గోల్‌మాల్‌ ‌గోయల్‌ ‌కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు చేతులు…

నేడు రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ

యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్‌…

హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో…

రేపటి నుంచి ప్రాణహిత పుష్కరాలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్‌ ‌జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్‌ ‌జిల్లా అర్జునగుట్ట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో…