నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు మరో షాక్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 11 : నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు.…
