Category శీర్షికలు

భారతీయ సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే!

నేడు సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే 193 వ జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా జరుపుకుం టున్నాం. సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే…

రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ మార్క్‌

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే…

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…

అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికీ ‘ప్రజాతంత్ర’ తెలంగాణ పక్షమే

(మహేందర్‌ కూన, జర్నలిస్ట్‌) ‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు  ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ బోనా పార్టె. సైనికాధికారి నుండి  సామ్రాజ్యాధినేతగా ఎదిగి  నియంత పాలన సాగించిన నెపోలియన్‌ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి. కరుడు కట్టిన…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…

గత అనుభవాలు…భవిష్యత్తుకు మార్గ నిర్దేశకాలు!

కాలచక్ర పరిభ్రమణంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి. క్యాలెండర్లు మారుతున్నా కాలం మాత్రం ఆగదు. తరాలు గతిస్తున్నా మానవుల మధ్య  వైరుధ్యాలు, వైషమ్యాలు సమసి పోవడం లేదు. కాలవాహినిలో కలిసిపోయే ప్రతీ సంవత్సరం ఎన్నో అనుభవాలను మనకు గురుతుగా మిగిల్చి, మరో సంవత్సరానికి దారిచూపిస్తూ, తాను వీడ్కోలు గైకొంటూ, నూతన సంవత్సరానికి స్వాగత గీతిక పలుకుతూ నిష్క్రమించడం…

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు

నేడు  610 జీవో  జారీ అయిన రోజు తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్క దిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  610 జీ.వో   జారీ చేసిన రోజు డిసెంబర్‌ 30.. తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయం ఏమిటి? అది ఎలా జరిగింది? సవరింపులు, చక్కదిద్దడాలు జరిగాయా? ముల్కి నిబంధనలు,…