హోమం
తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్ 9291527757
తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్ 9291527757
జీవితాన్ని ఏ రకంగా చూసినా దారి తెలియని పయనమే. తీపి తరగని ఇష్టమే అది ఏ వైపున నడిచినా ఏ లోతును చూసినా ఎంత ఎత్తును కొలిచినా ఎంత పొడవునా తలచినా ఎవరిని ఎప్పుడు మాటేసే ఏ ప్రశ్న దాడి చేస్తుందో? ఎవరిని వల విసిరి ఏ సుఖం మాయ చేస్తుందో? ఎప్పుడు ఏ బాధ…

ఊరంతా చలి దుప్పటిని పక్కకు విసిరేసింది గరిక పడుచు ముక్కు పుడక మంచు బిందువుతో తళ్లుకున మెరిసి మాయమైంది దొడ్లో చెట్టుమీద రామచిలుక మిగలముగ్గిన జామపండు తింటూ వలస వెళ్లిన మిత్రులకు ఆహ్వానం పలుకుతుంది అవ్వతాతల అనుభాల పాఠాలను అందిపుచ్చుకోలేని ఈనాటి కుర్ర కుంకలు చేల్లో తాలుగింజల్లా మిగిలిపోతున్న దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి పట్టణ వాసన…

సుమారు ఎనమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర తెలుగు శతక ప్రక్రియకు ఉంది. అంతటి మహోన్నత నేపథ్యం కలిగిన శతకం కాలానుగుణమైన మార్పులను అవలోకిస్తూనే అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు శతకం విస్తరిల్లిన తీరును లోతుగా పరిశీలిస్తే సంస్కృత, ప్రాకృత, కన్నడ సాహిత్యాల ప్రభావం ఆ రచనా ప్రక్రియపై ప్రస్పుటంగా ఉన్నట్టు తెలుస్తుంది. తొలి రోజుల్లో భక్తి,…

ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, కోర్ట్ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్ లల్లా విరాజ్మాన్’కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్…

కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్లో చేసిన పర్యటన సందర్భంగా లక్షద్వీప్ సహజ అందాలు, బీచ్లు పర్యాటకులకు స్వర్గధామం అంటూ స్కూబా డైవింగ్, బీచ్ల అందాలను ఆవిష్కరించే విధంగా కొన్ని ఆకర్షణీయ అద్భుత వీడియోలు, ఫోటోలను ఆన్లైన్లో ఫేర్ చేయడంతో పలువురు నెటిజెన్లు లక్షద్వీప్ను మల్దీవులతో పోల్చడం, మన దేశ అందాలను…

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ – ఐయల్ఒ) వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఔట్లుక్ ట్రెండ్స్ (ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు) 2024 నివేదికను ఈ నెల 9న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రపంచ ఉపాధి మరియు సామాజిక పోకడలను సమగ్రంగా అందిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, శ్రామిక…

వాతావరణం చలిగా ఉంటూ..మంచు పడుతూ ఉండే ఈ హేమంత ఋతువు-రాత్రి సమయం ఎక్కువగాను,పగటి సమయం తక్కువగా ఉండే మార్గశిర మాసంలో సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభించే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఈ మాసంలో వచ్చే సంక్రాంతి పర్వదినానికి వేసే ముగ్గులు,గొబ్బెమ్మలకు ఎంతో ప్రాధాన్యత,శాస్త్రీయత కూడా ఉంది.గొబ్బెమ్మల తయారికి ఉపయోగించే గోమయానికి మరియు గోవు మూత్రానికి ఎన్నో క్రిములను…

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి…