Category శీర్షికలు

సాలు సాలుకు వెతల సాగు

కష్టమైనా ఇష్టంగ,ఇగురంగ ఆరుగాలం ఎవుసం చేస్తుండు గాదెల నిండా ధాన్యం నింపి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాత అనే బిరుదాంకితుడు అంగట్లో ధరల శరాఘాతాలు తింటు అందరికి అన్నం తినిపిస్తుండు! కొనే వాడు సరుకులమ్మే కొట్టులో పెట్టిన ధరలకే సరుకులు కొంటున్నడు అన్నదాత అమ్మేవాడైనా కొనేవాని చెంతకు పోయి వాడు ఇచ్చిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నడు…

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ.. ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది. మట్టితటారిలో జొన్నపిండిపోసి.. చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది. మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది. ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది. చినుకులన్నీ నేలనుతడిపితే.. భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది…

అన్నదాత  ‘వరి’గోస

ఎవుసం చేయడమే ఏడేడు జన్మల పాపమైంది అన్నదాతగా మారడమే మహా శాపమై చుట్టుకుంది మెతుకు పండించడమే ఘోర నేరమై వెంబడిస్తుంది ఈ దేశంలో పుట్టడమే తప్పిదమై తరుముతుంది కాదంటే.. దేశానికి వెన్నెముకైన రైతన్నపై ఇంత చులకన భావన దేనికి ? జగతిని సుసంపన్నం చేసిటి సాగుబాటుకు నగుబాటేంటి ? ప్రకృతి విపత్తులు పెట్రేగినా చీడల పీడలు…

ప్రజా సంగ్రామ యాత్ర – తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు

‘‘‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని నేటికి కూడా కోలుకొని వారి గురించి అలోచించకుండా రాష్ట్రంలో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఫీజులు తగ్గించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదో తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.’’ రెండవ విడత…

టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…

జార్జ్ ‌రెడ్డి ప్రాసంగీకతను ఎత్తిపడుదాం…!

జార్జ్ ‌బతుకున్న కాలంలో ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అధ్యయన కేంద్రాలు నిర్వహించేవారు. అభివృద్ధి నిరోధక పాటిస్తూ శక్తులకు వ్యతిరేకంగా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతూ అమరత్వం చెందాడు. జార్జ్ ‌నేడు సజీవంగా లేడు కానీ తను కలలు కన్న మహోన్నతమైన ఆశయం లక్ష్యం మనందరి ముందుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా…

‌ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై

ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్‌ ‌హక్కును…

జార్జ్ ‌రెడ్డికి విప్లవ జోహార్‌

క్యాంపస్‌ ‌క్రాంతి ధార విద్యార్థి ఉద్యమ ధీర హైధరాబాద్‌ ‌చెగువేరా ఉస్మానియా అరుణ తార అతడే…కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి దోపిడీ రాజ్యం కూల్చి సమ సమాజ స్థాపనకు రణభేరి మోగించినవాడు అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరు పిడికిలి ఎత్తినవాడు మతోన్మాదశక్తుల గుండెల్లో విప్లవ జెండా దించినవాడు జీనా హైతో మర్‌ ‌నా సీకో కదం కదం పర్‌…

ప్రభుత్వాల వీధి పోరాటాలతో సంక్షోభంలో ధాన్యం రైతులు

మనుషుల కడుపు నింపే అన్నం తెలంగాణా లో ప్రధానంగా వరి ధాన్యం నుండే వస్తుంది. కానీ గత రెండేళ్ళు గా తెలంగాణా లో ధాన్యం పండించే రైతులు మాత్రం ఆనందం గా లేరు. ఒక వైపు వరి సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. మరో వైపు భారీ వర్షాలు, వడగాండ్ల వానలు లాంటి ప్రకృతి…