Category శీర్షికలు

ఎన్‌కౌంటర్లు కావు, బూటకపు ఎదురు కాల్పులు, హత్యలు

“పౌరహక్కుల సంఘం తరఫున డాక్టర్‌ బాలగోపాల్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఒక దరఖాస్తు తయారు చేశాడు. ఆ దరఖాస్తులో దాదాపు 250 మంది ఎన్‌కౌంటర్‌ హత్యల గురించి పూర్తి వివరాలు పొందుపరిచాడు. అవి ఎట్లా నిజమైన ఎదురు కాల్పులు కావో, కార్యకర్తలను, ప్రజలను పట్టుకుని కాల్చివేసి ఎన్‌కౌంటర్ల పేరు పెట్టడం జరిగిందో, కట్టు కథలు…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా,…

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…

పాద యాత్రలు

యాత్రలు పాదయాత్రలు పుణ్య స్థలాలకు మోక్ష యాత్రలు! ఓటరు దేవుళ్ల దర్శనాలకు బహురూపుల యాత్రలు! దేవుళ్లకు భక్తులకు మధ్య అనుబంధమైంది ఓటు! దేవుడు పొగడ్తలకు పొంగిపోయి ఐదేండ్ల కొకసారి అనుగ్రహిస్తాడు! దేవుళ్ళ ప్రాపకం పొందడానికి భక్తుల నానావిధ యాత్రలు! సిరికిన్‌ ‌జెప్పడు అన్నట్లు వస్తారు ఎండనక వాననక లారీల్లో దేవుళ్ళు! భజన భక్తులు ఎత్తైన గద్దెల…

విశ్వ కవీంద్రుడు

భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌ .1861 ‌మే7న దేవేంద్రనాథ్‌ ‌టాగోర్‌ ‌శారదాదేవి దంపతులకు కలకత్తా నగరంలోజన్మించారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నిర్భంధంగా పిల్లలకు చదువు చెప్పే పద్దతి రవీంద్రునికి నచ్చేదికాదు. అందువల్లేనేమో ఆయన ప్రాథమిక విద్య ఒడిదుడుకులకు గురైనట్లు గోచరిస్తుంది.ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటి తోటలోకి వెళ్లడం…

‘‘ఉరి’’శాశ్వత పరిష్కారమా !?

మానవ మృగానికి ఉరి శిక్ష పడిందని న్యాయమే గెలిచిందని సర్వత్రా కేరింతల జల్లు   పత్రికల్లో పతాక టైటిళ్లు టివిల్లో ఠీవీగా ముచ్చట్లు   వ్యాట్సప్‌ ‌ఫెస్‌ ‌బుక్కుల్లో విషెస్‌ ‌పోస్టుల పరవళ్లు   ఇంకొద్ది గడియల్లోనే సద్దుమనుగు సందళ్ళు అటుపై శరా మాములు   రేపు మరో ‘‘రేప్‌’’ అదేవిధం సజీవ దహనం యధాతధం…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

వైశాఖ శుక్ల షష్టి రామాను జాచార్యుల1005వ జయంతి రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమయాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ…

‘గురు’తర బాధ్యత గుర్తెరగాలి..

“ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి…

అటు ఎండలు, ఇటు రాజకీయ పార్టీలతో వేడెక్కుతున్న తెలంగాణ

తెలంగాణలో భానుడి భగభగలతో రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా నలబైరెండు నుండి నలబై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లమీదకు రావాలంటేనే భయపడి పోతున్నారు. ఇంత వేడి వాతావరణం కి రాజకీయ పార్టీలు మరింతగా నిప్పు రాజేస్తున్నాయి. జాతీయ పార్టీలు ఒక పక్క, ప్రాంతీయ పార్టీలు…