Category శీర్షికలు

నేను ఒంటరిని…

అవమాన బాణాలు ఎదలో గుచ్చుకొంటుంటే అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను ఇప్పుడు నా ఎదలోనూ మొదలయ్యింది. వర్తమానం నచ్చక భవిష్యత్తు గోచరించక, ఆలోచనల అలలు ఎగిసిపడుతూ సతమతమవుతోన్న  మదిలో ఉన్న ఆవేదనకు మరో ఆవేదన తోడవుతోంటే ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో కన్నీటి వర్షం కురుస్తోంది. ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని నడిచే జీవచ్ఛవంలాంటి యాంత్రికమైన…

పుట్టెడు దుఃఖం

పిలవని పేరంటమైంది హఠాత్తు గా ఊడి పడింది నోటికాడికి వచ్చింది మింగేసింది మండుటెండలలో మడత పెట్టేసింది ఉరమని పిడుగై ముంచ్చేసింది రైతన్నలను ఉసూరు మనిపించింది ఎప్పుడైనా ఈ వింత చూసామా అనిపించింది బ్రహ్మం గారి వాక్కు నిజ మనిపించింది పంట విరగ పండింది రేటు బాగుంది రైతు రాతను మార్చేసింది అప్పుల సుడిలోంచి బయట పడేసే…

 ‌కాలం చెల్లిన శాసనాలు

శతాబ్దిన్నర క్రితపు తెల్లోల్ల నల్ల చట్టమది ప్రత్యుర్థులపై ఎక్కుపెట్టే ఆయుధమది కాలం చెల్లిన మెకాలే రాజద్రోహ శాసనమది డిజిటల్‌ ‌కాలపు డేంజరస్‌ ‌పాత శిక్షాస్మృతది ! నాటి రాజద్రోహ చట్టానికి చెల్లుచీటీలు సుప్రీమ్‌ ‌వేసెను నల్లచట్టాలకు బ్రేకులు బ్రిటీష్‌ ‌దాస్యశృంఖలాలు ఛేదించినా.. తెల్లతోలు చట్టాలకు నేటికీ పట్టాభిషేకాలా ! రాజద్రోహ చట్ట బాధితులు గాంధీ, తిలక్‌లు…

రాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు

దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక విషయంలో పలు ఊహాగానాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్న విషయంలో రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నది .. సహజంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి కనీసం ఒక నెల ముందు నుండే ఇందుకు సంబంధించిన…

ఆర్థిక సంక్షోభం నుండి రాజకీయ సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక…

నర్సులకు నమస్సులు

సేవాతత్పరులు సంరక్షణా నేత్రులు ఆరోగ్య ప్రదాతలు మానవతామూర్తులు వైద్య సహాయక నర్సులు   వ్యాధి పీడిత బాధితులకు సపరిచర్యలు చేసే దాత్రులు   రోగకారక మహమ్మారులపై నిశబ్ద పోరు చేసే వీరసేనలు   అపత్కాల సమయంలో ఆదరించే ఆపథ్బాంధవులు   భరోసా వచనాలు వల్లించి విశ్వాసం పొదిపే ధీరజులు     రక్తమోడే క్షతగాత్రులను చేరదీసే…

నియంతృత్వ పోకడలకు ముకుతాడు !

ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ ‌తొలగింపు. రాజద్రోహం…

నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అవివాహితలు ఇంటి…

పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన…