నేటి నుంచి ధనుర్మాసం…
శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్ సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్, అన్నవరం, భద్రాచలం, జీయర్…
