Category శీర్షికలు

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

‌తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

గుండె గొంతులో…

అక్షరానికే అంతుపట్టడం లేదు మూగబోయిన నా మనోవేదనని వర్ణించేందుకు. నిత్య బోయీనైన నాలో ఎద మోయలేని భావాలభారాలు వెల్లువెత్తుతోంటే, నాలోని ఆవేదన సుడిగాలై నను నిలవనీయట్లేదు, నేనొక మూగ జీవిని. ఏదో సాధించాలన్న తపన నాలో ఉన్నా, ఏమీ చేయలేని మౌనజీవిని. నిజాలు తేటతెల్లంగా కనిపిస్తున్నా దృష్టిలోపమున్నట్టు అబద్దాలకే మద్దత్తు లభిస్తోంటే, నిఖార్సయిన నిజమిదంటూ ఎలుగెత్తి…

వ్యవసాయ భూములను కాపాడుకోవాలి

మన దేశము వ్యవసాయక దేశం జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం ఇంతే కాక మనదేశంలో జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనములో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతంలో నాగళ్ళ లెక్కతో  ఒక వ్యక్తికి ఉన్న  వ్యవసాయ భూమి…

లెక్కల్లో మనీషి

జీవితమే పెద్ద ప్రశ్న, ఒక పెద్ద గ్రంధం. దండలో దారం మాదిరి తనువులో ప్రాణం పగిది, మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన బాలమేధావిగా గణుతికెక్కి, తన మస్తిష్క గోడలన్నీ గణిత భావజాలపు రూపాలను పూయిస్తోంటే, గణితపూలను కోసి జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక, దారిద్య్రపు నిర్బంధాన్ని…

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…

కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…

కాంగ్రెస్‌ ‌సంక్షోభం టీ కప్పులో తుఫానేనా?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు టీ కప్పులో తుఫానే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దిల్లీ  రాజా (డిగ్గీ రాజా) హైదరాబాద్‌ ‌రావడంతోనే సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో బలహీన పడుతుండడంతో కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో…