Category శీర్షికలు

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…

కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు..!

భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా  రెండు విడతల చొప్పున రెండు సీజన్ల…

వందేమాతరం… స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం

వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం,  లాంటి  చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా…

టిడిపి రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పు

తెలుగుదేశం పార్టీ తిరిగి రంగ ప్రవేశం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమయింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి  తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో టిడిపి ఇక్కడి ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు మూడున్నర దశాబ్ధాల కింద  ఎన్టీ రామారావు సారథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, కేవలం తొమ్మిది నెలల…

బుక్‌ ‌ఫెయిర్‌

హైదరాబాద్‌ ‌లో నడి బొడ్డున పుస్తకాల పండుగ బడి పిల్లలతో మొదలు రిటైర్డ్ ఉద్యోగుల వరకు సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా పుస్తకాల తాకిడి జోరుగా సాగుతూ పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం వచ్చింది బాల సాహిత్యం నేటి తరానికి అవసరం నేడు శాస్త్ర సాంకేతికత పరుగులు తీస్తున్న తరుణంలో పిల్లలకు పుస్తక పఠనం తప్పనిసరి…

సెల్ఫీతో జరభద్రం

‘‘‌ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్‌ ‌వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్‌ ‌నడుస్తోంది. మొబైల్‌ ‌చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్‌ ‌మీడియా ఖాతాల్లో పోస్ట్ ‌చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు…

మద్యం వద్దే వద్దంటున్న యువతరం

2021 ఏడాది కొరోనా మబ్బుల రాకపోకలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి వీడ్కోలు తీసుకుంటున్నది. గంపెడు ఆశలతో ప్రపంచ మానవాళి కోవిడ్‌-19 ‌రహిత నూతన సంవత్సరం-2023ను స్వాగతిస్తున్న సందర్భమిది. ఒమిక్రాన్‌, ‌డెమిక్రాన్‌ ‌వైరస్‌ ‌మహమ్మారి సత్వరమే వెనుదిరగాలని, సమాజంతో సంతోషాల వెలుగులు నిండాలని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణాన నేడు చైనాలో…

”అజాత శత్రువు అటల్ జీ”

 డిసెంబర్ 25… వాజ్ పేయి జయంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు  చేసిన విన్యాసాలన్నింటినీ చేసి  •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా…