Category శీర్షికలు

మనం ఇప్పుడు ‘‘నిఘా’’ నీడలో ఉన్నాం

ప్రతిక్షణం ‘‘పడగ’’నీడలో ఉన్నాం లేచింది మొదలు పడుకునే దాకా…. పడుకున్నది మొదలు లేచే దాకా…. ‘సీసీటీవీ’మొదలు ‘సెల్ఫోన్‌’ ‌దాకా…. ‘ఎల్సిడి’ మొదలు ‘ఎల్‌ఈడి’ దాకా…. మనం ఇప్పుడు నిఘా నీడలో ఉన్నాం ప్రతిక్షణం పడగ నీడలో ఉన్నాం ‘వైఫై’ మొదలు ‘డ్రోన్ల’ దాకా…. ‘రాకెట్‌’ ‌మొదలు ‘సాటిలైట్‌’ ‌దాకా…. ‘తూర్పు’మొదలు ‘పడమర’ దాకా…. ‘ఉత్తరం’ మొదలు…

ఉద్వేగం నుండి వెలువడిన కవిత్వం…

కల్లోల క్షుభిత జీవనంలో చోటు  చేసుకునే పరిణామాలు ప్రభావితం చేస్తే ఆ హృదయ ఉద్వేగం నుండి వెలువడే కవిత్వం అనేక  విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది. కాల పరీక్షలే మానవ సమాజాన్ని క్షోభపెట్టాయి. భావోద్వేగాలకు అక్షరాకృతి ఇచ్చి స్వాంతన చెప్పుకోవడం సున్నితులైన కవుల పని. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలకు నిలువెల్లా మరిగిపోయిన కవి సోమశిల తిరుపాల్‌.…

ఆం‌దోళన కలిగించేలా దేశంలో కొరోనా వ్యాప్తి

నాలుగు వేలు వేలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు…

పసితనం పలకరింపు

ఒంటి బడులు వచ్చేశాయి ఆనందం తెచ్చేశాయి సాహసాలు చేసే చిచ్చర పిడుగులు ప్రమాదాల్ని ఎరగని అమాయక పిల్లలు ఆటలు పాటల్లో మునిగి తేలతారు మిట్ట మధ్యాహ్నం ఈత ఈదేస్తారు దాగుడు మూతలు, దొంగ పోలీస్‌ ‌కికెట్‌, ‌కేరం బోర్డు, చెస్‌ ఏ ఆట అయితేనే ఎండా కొండా జానేదేవ్‌ ‌చెమటలు కక్కేస్తారు చెమట దుర్గందం లెక్క…

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో…

జన జీవితాల గోప్యతకు గండం

ఇందుగలడందు లేడను సందే హం బొలదన్నట్లుగా ….మన సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞాన సమాహారంలా అంతర్జాల మాయాజాలం మనముందు సాక్ష్యాత్క రిస్తున్నది. టి.విలు, మొబైల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక సాధనాల వలన ప్రపంచంలో జరిగే సమాచారమంతా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమోతున్నది.…

‌పొలిటికల్‌ ‌వార్‌

పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయలను కుదిపేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అరెస్టుతో ఆ పార్టీ- అధికార పార్టీల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. సంజయ్‌తోపాటు మరికొందరు బిజెపి ప్రధాన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, సంజయ్‌తో పాటు నలుగురిని వరంగల్‌ ‌నలుగురిని అరెస్టు  చేశారు. కాగా…

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…

కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి

2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్‌ ‌లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…