Category శీర్షికలు

కనుమరుగు అవుతున్న కట్టడాలు… తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు..

రక్షణపై శ్రద్ద లేని ప్రభుత్వాలు నేడు అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం లేదా ప్రపంచ వారసత్వ దినోత్సవం అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్‌ 18‌న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో…

శృతి మించుతున్న ఏపీ, తెలంగాణ మంత్రుల మాటలు

తెలంగాణ, ఏపీ మంత్రుల మాటలు శృతి మించుతున్నాయి. తోటి మంత్రులన్న కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నట్లుగా నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌కు ఏపీ మంత్రులకు నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నదనేందుకు వారిచ్చే  ప్రతిస్పందన తీరు చెప్పకనే చెబుతున్నది. విమర్శలను మంత్రులు తమ వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలను…

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

దడ పుట్టిస్తున్న ధరలు…సామాన్య ప్రజలపై కేంద్రం గుదిబండ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డడంతో సామాన్యుల బాధలు  చెప్ప లేని పరిస్థితి. సంపాదన అంతంత మాత్రమే ఉండడం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి బతుకుల…

ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగిసే దశలో మళ్ళీ హైదరాబాద్‌పై చర్చ

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్‌ ‌విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు.…

మహోన్నత వ్యక్తి

అంటరానివారన్న వారికి మండే సూర్యుడైనాడు నిమ్నజాతి వారికి ఉన్నత శిఖరమైనాడు సమన్యాయం లేదన్నవారికి న్యాయకోవిదుడైనాడు రాణించలేరన్న వారికి రాజ్యాంగ నిర్మాతైనాడు తనువంతా పుండైనా తను అందరికి పండైనాడు ఆ సామాన్య వ్యక్తి… మహోన్నత వ్యక్తి అయినాడు మహాశక్తి  అయినాడు డా:బి.ఆర్‌ .అం‌బేద్కర్‌ కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి, 7780277240

దేశ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించిన రాష్ట్రం

డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్‌ ‌ప్రత్యేక అతిథిగా హాజరైన బాబాసాహెబ్‌ ‌మనవడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌హాజరైన స్పీకర్‌, ‌చైర్మన్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే పప్రథమంగా బాబాసాహెబ్‌…

అవతార పురుషుడు

అవమానాలను తట్టుకున్నావు కన్నీళ్లను దిగమింగావు నువ్వేంటో ప్రపంచానికి తెలియ జెప్పావు ఎన్నో డిగ్రీలు సాధించావు నిజాతి పట్ల కులంపట్ల చులకనభావం వలదన్నావు దేశానికి రాజ్యాంగం అందించి అవతార పురుషుడుగా ఎదిగావు అంబేద్కర్‌ ‌జోహార్‌ – ‌గాదిరాజు రంగరాజు,87901 22275

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ‌పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…