తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళల పాత్ర!!
‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్ ).. ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు…
