Category శీర్షికలు

తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళల పాత్ర!!

‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్‌ ).. ‌ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు…

విభిన్న రాజకీయ లక్ష్యాలతో సెప్టెంబర్‌ 17

సెప్టెంబర్‌17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన  నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం. ఈ రోజును.. విలీన దినంగా జరుపుకోవాల్నా, విమోచన దినమనాలా, స్వాతంత్య్ర దినంగా పరిగణించాలా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎవరి అవసరాలకు తగినట్లు వారు…

చెదరని గురుతులు

దినకరుడి కాళ్ళకి నా కళ్ళనతికించుకుని మరీ వెతుకుతాను నీ జాడ కోసం నిశి రాత్రిలో మిణుకు మిణుకు మిణుగురులు తళుకు తళుకు చుక్కలు తోడు నడుస్తాయి నా బాధ చూడలేక అప్పుడప్పుడూ…. పున్నమి వెన్నెల నా చేతిలో లాంతరై దారి చూపుతుంది ఏ పొన్నపూలో వాసనలొదిలి మనం ఏకాంతంగా కలుసుకునే చోట నీవున్నవనే జాడ తెలుప…

ఇక పాలమూరులో పసిడి పంటలు

• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు • 1220 గ్రాములకు తాగునీరు అందపోతుంది. • 50 రోజుల్లో నార్లాపూర్‌ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్‌లు అందుబాటులోకి. • పాలమూరు రైతు, ప్రజల కల సాకారం కాబోతుంది. • పాలమూరు పచ్చబడి, దశ మారబోతుంది. • ఈనెల 16న నార్లపూర్‌ ‌వద్ద…

నిఫాతో… జాగ్రత్త

కేరళ రాష్ట్రంలో ఆగస్ట్ 30 ‌న ఒకరు, సెప్టెంబర్‌ 11 ‌న మరొకరు నిఫా వైరస్‌ ‌సోకి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులుకి కూడా సోకినట్లు అనుమానించి వారి నమూనాలను ల్యాబునకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో నిఫా వైరస్‌ ‌చాప క్రింద నీరులా వ్యాపిస్తుంది. నిఫా అనే పేరు…

అధైర్యపడొద్దు… మీ భవిష్యత్‌కు అండగా ఉంటాం..!

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను…

సకలాంగుల సంక్షేమం తప్ప వికలాంగుల సంక్షేమం పట్టదా?

పాలకులు మారిన పాలసీలు మారిన వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్ట వల్సి ఉండగా పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ…

సమ్మె సైరనూదిన ‘సమగ్ర’శిక్ష ఉద్యోగులు

విద్యారంగాన్ని సంక్షోభాలలోకి నెట్టడం ప్రభుత్వాలకి కొత్త కాదు. ఉచిత విద్యను ప్రభుత్వబాధ్యతల నుండి తప్పించేందుకు ప్రభుత్వాలు చేసే అనేక చవకబారు ఎత్తుగడలను అమలు చేస్తూ వస్తున్నది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కునారిల్లచేసే ప్రభుత్వంమీద సమగ్ర శిక్షా ఉద్యోగులుఉద్యమంప్రారంభించారు.విద్యారంగ మేధావుల, ఉపాధ్యాయసంఘాల మద్దతు కూడగట్టుకొని వారు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సమ్మెగా బలం పుంజు…

భారత యూనియన్లో విలీనానికి నైజాం విముఖత వైనం

సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య నేపథ్యం దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం సదరు పాలకులకే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు  ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్‌, జునాఘడ్‌, హైదరాబాద్‌ (నైజాం). ఆ పరిస్థితుల్లో  ఉక్కుమనిషి…