Category శీర్షికలు

పోటీపోటీగా సెప్టెంబర్‌ పదిహేడు

ప్రతీఏటా సెప్టెంబర్‌ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి  మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్  తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్‌ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…

విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…

అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్‌ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…

జన కవితాజ్వాల…

నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థంతో సమాజమే తన జీవనరంగం అనుకున్న కవికి సహజంగానే ప్రభావితం చేయగల కవిత్వాన్ని రాసే శక్తి చేకూరుతుంది. కవి ఎవరు, ఏమిటి అతను అన్నది కాలం నిగ్గుతేల్చి చెబుతుంది. కవిత్వం అనేది అతడిలో ఉంటే ఆ కవి శాశ్వతమై బ్రతుకుతాడు, కదిలించి, ఆలోచిం పజేస్తాడు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని సామాజిక కోణాలను…

మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ…

‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్‌ ‌ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది.…

అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక…

మధ్యంతర ఎన్నికలలో అనుకూల ఫలితం

దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్‌ ‌నేతృత్వంలో ఆవిర్భవించిన  తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో…

పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే…

మీ దారి సనాతనమా? సమతా మార్గమా?

‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో…

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాసనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజిం చబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరి చయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపు తుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది. పుస్తకం అక్షరాల కుప్ప కాదు,…