Category శీర్షికలు

సెప్టెంబర్‌ 17 ను విద్రోహ దినంగా పాటించండి!!

సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ పిలుపు క్రూర నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలైనప్పుడు,దాన్ని తుద ముట్టించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 జూలై 4 న దొడ్డి కొమురయ్య హత్య తో ప్రారంభమయింది. నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలుగు భాషా వికాసం కోసం ,తెలుగు మాధ్యమం కోసం ఆంధ్ర…

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…

వనవాసం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులకు మరలా పాత్రికామి ద్వారా వర్తమానం పంపారు. ధర్మరాజు తండ్రి ఆజ్ఞనుకాదనకుండా, హస్తినాపురం చేరుకున్నాడు. పెద్దలందరూ ధృతరాష్ట్రునికి ద్యూతం వద్దని సలహానిచ్చారు.  గాంధారీ చెప్పి  చూసింది. ఎవ్వరి మాటా దృతరాష్ట్రుడు వినలేదు. అనుద్యూతం ప్రారంభమైంది. ఈ సారి శకుని కొత్త పందాన్ని సూచించాడు. ఈ సారి ఓడిన వారు…

ఈ ఆదివారం ప్రత్యేకం..

– మండువ రవీందర్‌రావు ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్‌ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా…

నేడు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం

జాతీయ రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండిలి సమావేశాలను కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌ ‌కేంద్రంగా నేడు ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీని పునర్‌ ‌వ్యవస్థీకరించారు. అలా వ్యవస్థీకరించబడిన కమిటీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమావేశమవుతున్నది. జాతీయ…

లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది • మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20…

లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది • మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20…

తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళల పాత్ర!!

‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్‌ ).. ‌ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు…