Category శీర్షికలు

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి…

‘‘హరిత విప్లవ పితామహుడు’’ స్వామినాథన్‌ ‌కన్నుమూత

భారతదేశ హరిత విప్లవ పితామహుడని పేరొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌సెప్టెంబర్‌ 28  ‌గురువారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో 11.20 నిముషాలకు కన్నుమూశారు.. అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడం, మరింత అభివృద్ధి చేయడంవ్లన భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఖ్యాతినొందారు. పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమే తరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…